Nayanatara: అలాంటి పనులు చేస్తున్న నయనతార.. మరీ దారుణం అంటూ?

Nayanatara: తెలుగు సినీ ప్రేక్షకులకు లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నయనతార ప్రస్తుతం కోలీవుడ్ లో వరుసగా సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న విషయం తెలిసిందే. పెళ్లయిన తర్వాత కూడా నయనతార వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతూనే ఉంది. నయనతార కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు కవల పిల్లలు కూడా జన్మించారు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తోంది నయనతార. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్స్ ని సైతం ఎదుర్కొంటోంది. ఇది ఇలా ఉంటే తాజాగా నయనతార తన భర్త కోసం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది అంటూ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. విగ్నేష్ శివన్ డైరెక్టర్గా ఇప్పుడిప్పుడే అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. విగ్నేష్ శివన్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు కూడా లేవు. కానీ నయనతారకు మాత్రం చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు ఉన్నాయి.

 

సినిమాలు ఇంకా తెరకెక్కకముందే మరిన్ని ప్రాజెక్టులు కడుతున్నాయి. అయితే భర్త విగ్నేష్ ఇలా ఖాళీగా ఉండి భార్య బడా హీరోయిన్గా మారిపోతూ ఉండడంతో విగ్నేశ్ కుటుంబ సభ్యులు తీవ్రంగా హార్ట్ అవుతున్నారట. ఈ క్రమంలోనే భర్త కూడా కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో నయనతార భర్తను బాధ పెట్టకుండా ఉండడం కోసం విగ్నేష్ సంతోషం కోసం, కొద్దీ రోజుల పాటు సినిమాలకు బ్రేక్ వేసి భర్తను మరింత స్టార్ డైరెక్టర్గా మార్చడానికి వేరే ప్లాన్స్ చేస్తోంది అని తెలుస్తోంది. తన ఫాలోయింగ్ ఉపయోగించి తన క్రేజ్ తో భర్తకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చేస్తుంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -