Anitha: వాలంటీర్లపై అనిత షాకింగ్ కామెంట్స్.. నెటిజన్ల జవాబు ఏంటంటే?

Anitha: తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనని పచ్చి బూతులతో ప్రశ్నించడమే కాకుండా నేటిజన్స్ ఏకిపారేస్తున్నారు. ఈ విధంగా నేటిజన్ల ఆగ్రహానికి గురికావడానికి గల కారణం ఏంటి అసలు అనిత ఏం మాట్లాడారు అనే విషయానికి వస్తే…తెలుగుదేశం పార్టీ నేతలు ఇదివరకు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం వాలంటీర్లను కూడా వదలకుండా వాలంటీర్లపట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ విధంగా వాలంటీర్లను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర టిడిపి నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. వంగలపూడి అనిత సైతం వాలంటీర్ల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ నేటిజన్లను ఆగ్రహానికి గురి చేస్తున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్లో మహిళలకు పెన్షన్ రావాలి అంటే వాలంటీర్లు నాతో పడుకుంటావా అని అడుగుతున్నారు?అంటూ పచ్చి బూతు మాటలు మాట్లాడారు. అలాగే ఇంటి స్థలం కావాలి అంటే నాకేంటి అని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారట వాలంటీర్ల గురించి ఈ స్థాయిలో ఈమె అనుచిత వ్యాఖ్యలు చేయడంతో మండిపడినటువంటి వైసిపి సోషల్ మీడియా ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

 

ఈ క్రమంలోనే టిడిపిలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవి రావాలంటే మహిళ అభ్యర్థులు ఏం కమిట్మెంట్ ఇవ్వాలో అనిత గారిని అడిగి తెలుసుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. వాలంటీర్ల పట్ల అనిత చేస్తున్న వ్యాఖ్యలలో కాస్తైన అర్థం ఉందాం పింఛన్ తీసుకునే మహిళలు 60 సంవత్సరాలకు పైబడిన వారు మాత్రమే ఉంటారు. వాలంటీర్లు 25 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్యవారు ఉన్నారు. అందులో కూడా ఎక్కువగా మహిళలు ఉన్నారు అలాంటివారు నా పక్కన పడుకుంటావా అని ఎలా అడుగుతారు కొంచమైనా జ్ఞానం ఉందా అంటూ సోషల్ మీడియా వేదికగా ఈమెను ఏకిపారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -