మందు ఎక్కువై పబ్బులో పొర్లాడిన టీడీపీ ఎంపీ.. అయ్యో రామ పరువు గంగలో కలిసిందిగా!

టైటిల్ చదివి షాక్ అవుతున్నారా, మీరు విన్నది నిజమే. ఢిల్లీలో ఉన్నారు ప్రజా సమస్యల పరిష్కరిస్తారు మా కోసం పని చేస్తున్నారు అని ఇక్కడ జనాలు తెగ సంతోష పడుతుండగా అక్కడికి వెళ్లిన ఎంపీలు మాత్రం ఫుల్ గా మందులు తాగి ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా జరిగిన ఒక సంఘటనతో సమాజం పట్ల బాధ్యత ఉండదు అని మరొకసారి అర్థం అయింది. ఎంపీ పదవి ద్వారా సంక్రమించిన గౌరవం సౌకర్యాలు పరపతిని తమ విలాసాలకు వాడుకుంటున్న దాఖలాలు ఎన్నో చూశాం. అయితే తాజాగా అలాంటిదే ఇది ఇంకో ఉదంతం వెలుగులోకి వచ్చింది.

టీడీపీకి చెందిన ఒక ఎంపీ ఢిల్లీలో ప్రజల కోసం పని చేసి చేసి అలసిపోయారేమో సరదాగా రిలాక్స్ అవ్వడానికి అని పబ్బుకు వెళ్లారట. అంతవరకు బాగానే ఉన్నా అక్కడికి వెళ్లిన ఆ ఎంపీ అక్కడ పుల్ గా తాగేసి పడిపోయారట. మందు ఎక్కువ అయ్యి డాన్సులు వేసి ఫుల్ గా అలసిపోయి పడిపోవడంతో ఆయన సహచరులు పక్కకు తీసుకెళ్లి ఆయనకు సపర్యలు చేయగా కాసేపటికి నార్మల్ మనిషి అయ్యారట. అయితే ఆ విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు అక్కడి పోలీసులను మ్యానేజ్ చేసినట్లు తెలిసింది.

ఢిల్లీలో ఎంపీలు మాకోసం ఎంతో కష్టపడిపోతున్నారని ప్రజలు అనుకోవడమేకానీ చూస్తుంటే వాళ్ళు వేసే వేషాలు ఇవా అని ప్రజలు భావించాల్సిన పరిస్థితి వచ్చింది.కాగా సదరు టీడీపీ ఎంపీ ఈ విషయం బయటకు ఈ విషయం తెలియకుండా ఎంత జాగ్రత్త పడాలని అనుకున్నప్పటికీ ఈ విషయం బయటికి రానే వచ్చింది. దీంతో పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టుగా అయిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -