YCP MLA: ఐదేళ్లలో 250 కోట్ల రూపాయల అవినీతి.. ఆ అనంతపురం ఎమ్మెల్యే దారుణాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

YCP MLA: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రజల కష్టాన్ని దోపిడీ చేస్తూ ఎమ్మెల్యేలు మంత్రులు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఐదేళ్ల కాలంలో ఓ మహిళా ప్రజాప్రతినిధి సుమారు 250 కోట్ల వరకు వెనకేసుకున్నారని తెలుస్తుంది. ఆమె చిన్న వ్యాపారుల నుంచి మొదలుకొని పెద్ద స్కాముల వరకు కూడా అవినీతి చేస్తూ భారీ స్థాయిలో డబ్బు సంపాదించారు.

పట్టణంలో చిన్న చిన్న వ్యాపారుల నుంచి ప్రతినెలా వసూలు రాబడుతూ వచ్చారు. ఇక పెద్ద వ్యాపారులైతే స్వయంగా ఆమె రంగంలోకి దిగుతున్నారు. ఇసుక అక్రమాలు గురించి చెప్పాల్సిన పనిలేదు గత ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇచ్చిన మోటార్లను కూడా 50 వేలకు చొప్పున అమ్ముకున్న దౌర్భాగ్య పరిస్థితి ఆ మహిళా ప్రజాప్రతినిధి అని చెప్పాలి.

ఇలా అందిన కాడికి దోచుకొని సొమ్ము చేసుకున్నటువంటి ఈమె తనకు ఎదురు తిరిగిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వారిని కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. అయితే ఈమె చేసే అక్రమాలు అధిష్టానానికి తెలుసు అయినప్పటికీ ఆమెపై ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం అంతేకాకుండా ఆమె తన నియోజకవర్గంలో ఇప్పటివరకు దోపిడీ చేసింది చాలాదన్నట్టు వచ్చే ఎన్నికలలో ఆమెను మరొక నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించడం గమనార్హం.

ఇలా ఈ నియోజకవర్గ ప్రజల సంపదను మొత్తం దోచుకున్నటువంటి ఈమె మరో నియోజకవర్గంలో అందిన కాటికి దోచుకొని సొమ్ము చేసుకోవాలని దిశగా జగన్మోహన్ రెడ్డి కూడా తనకు టికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ ఐదేళ్ల కాలంలో 250 కోట్ల సొమ్ము చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -