YSRCP: వైసీపీ వాళ్ల ముఖాలు చూస్తే ఓటమి అర్థమవుతోందా.. సర్వేలతో సైతం పని లేదుగా!

YSRCP: ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఏ పార్టీకి అనుకూలంగా ఉందనే విషయం గురించి పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహించారు. ఇలా లోకల్ సంస్థల నుంచి మొదలుకొని నేషనల్ చానల్స్ కూడా సర్వేలు చేశారు. అయితే ఈ సర్వేలు అన్నింటిలో కూడా వైసిపి పతనం అవుతుందని టిడిపి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలిపారు.

ఇలా ప్రతి ఒక్క సర్వేలో కూడా కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని తెలియజేసాయి..ఇక వైసిపి పార్టీకి కేవలం 30 సీట్లు కూడా రావడం గగనమే అని సర్వేలు వెల్లడించాయి. అయితే మొన్నటి వరకు 30 సీట్లు వస్తాయన్న ధీమా ఉన్నటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు పూర్తిగా ఓటమి భయం కనిపిస్తుంది.

ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడి కఠిన జరిగిందో అప్పటినుంచి ప్రజలందరూ కూడా వారి ఆలోచన ధోరణిని మార్చుకున్నారు. దీంతో వైసిపి పట్ల పూర్తిస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. ప్రస్తుత సర్వేలను కనుక చూస్తే వైసీపీకి 30 సీట్లు కూడా రావడం కష్టమేనని పలు సర్వేలో తెలియజేస్తున్నాయి. అయితే సర్వేల విషయం పక్కన పెడితే వైసీపీ నేతలు ఎవరిని గమనించిన వారి మొహంలో ఓటమి భయం కనబడుతుంది.

జగన్మోహన్ రెడ్డిని ఫేసును భూతద్దంలో పెట్టి చూసినా కూడా ఆయన మొహంలో గెలుస్తామని నమ్మకం ఏ కోషాన లేదని తెలుస్తుంది.కూటమి ధాటికి ఓటమి అనేది ఆయన ముఖంలో క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తోంది. ఇక ఇతర వైసీపీ నాయకుల ముఖాలు చూస్తే, అందరి ముఖాల్లో ఓటమి కళ సెవెన్టీ ఎంఎంలో కనిపిస్తూ వుంటుంది. ఒకవైపు వైసీపీ నేతలు గెలుస్తామని నోటితో చెబుతున్నప్పటికీ వారి మొహాలలో మాత్రం ఓటమి భయం స్పష్టంగా కనబడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -