Anchor Syamala: ఈ విషయం తెలిస్తే ఫ్యాన్స్ అయినా శ్యామలను అసహ్యించుకోవాల్సిందే!

Anchor Syamala: యాంకర్ శ్యామల గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. మొదట టాలీవుడ్ లో హీరోయిన్ అవుదామని వచ్చిన ఈ అమ్మడు.. తర్వాత సరైన అవకాశాలు దక్కక సైడ్ క్యారెక్టర్లు, వదిన పాత్రలు, అక్క పాత్రలు చేస్తోంది. మరోవైపు బుల్లితెరలో కూడా యాంకర్ గా రాణిస్తోంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్, యాంకర్.. ఇలా రెండు వైపులా ఏలుతూ అవకాశం దొరికినప్పుడల్లా గుర్తింపు పొందుతోంది.

షాకింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్..

కెరీర్ మొదట్లో శ్యామల సీరియల్స్ లో కూడా నటించింది. అనంతరం నెమ్మదిగా యాంకర్ గా ట్రై చేసి సక్సెస్ అయ్యింది. అయితే, ఇటీవల ఆమె అవకాశాల కోసమో, పాపులారిటీ కోసమో.. అందంలో డోసు పెంచింది. హీరోయిన్లతో సమానంగా డ్రెస్సింగ్, ఎక్స్ పోజింగ్ చేస్తూ యువతలో క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నిస్తోంది. సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా యాంకర్ శ్యామలను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఇంత అందాన్ని నేను ఇంత కాలం ఎలా మిస్ అయ్యానా? అని ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు ఆర్జీవీ.

యాంకర్ శ్యామలకు వివాహమైంది. ఇప్పటికే ఓ సంతానం కూడా ఉంది. ఇక రెండో బిడ్డకు జన్మనివ్వడంపై కాస్త లేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్లు తమ అందం దెబ్బతినకుండా సంతానం కనడానికి వెనకడుగు వేస్తుంటారు. పెళ్లి చేసుకున్నప్పటికీ సరోగసీ విధానంలో పిల్లల్ని కంటుంటారు. ఇప్పుడు యాంకర్ శ్యామల కూడా ఇదే విధానాన్ని పాటించాలని చూస్తోందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి వచ్చాక యాంకర్ శ్యామల సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. తన డైలీ దినచర్యలు అందులో అప్ లోడ్ చేస్తుంటారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ విషయంలో శ్యామల వెనుకంజ వేస్తోందట. కారణం.. తన అందం తగ్గిపోతుందనే భయమేనని తెలుస్తోందంటూ గాసిప్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: జగన్ అధికారంలోకి వస్తే ఏపీ ప్రజల భూములు పోతాయా.. బాబు చెప్పిన విషయాలివే!

Chandrababu Naidu: జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని భయం ప్రజల్లో పట్టుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన భూ యాజమాన్య హక్కు చట్టం కబ్జాదారులకు అక్రమార్కులకు...
- Advertisement -
- Advertisement -