Sarath Babu: సినీ నటుడు శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న విషయం ఉన్న విషయం మనకు తెలిసిందే అయితే తాజాగా ఈయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.శరత్ బాబు రామరాజ్యం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు ఇలా తన సినీ కెరియర్ల సుమారు 200 రూపాయగా సినిమాలలో నటించిన శరత్ బాబు ఈ మధ్యకాలంలో చాలా తక్కువ సినిమాలలో నటిస్తున్నారు.
ఇక తాజాగా శరత్ బాబు పవిత్ర లోకేష్ నటించిన మళ్లీ పెళ్లి సినిమాలో కృష్ణ పాత్రలో నటించారు. ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానుంది.అయితే ఈ లోగా శరత్ బాబు కన్నుమూశారు.సినీలోకం ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇదిలా ఉండగా శరత్ బాబు మూడు వివాహాలు చేసుకున్నారని అయితే ఈయన వైవాహిక జీవితం మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొందని చెప్పాలి. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ఈయనకు ఎవరు సంతానం కూడా లేరు.
తన సోదరుల పిల్లలని తన సంతనంగా చెప్పుకొని శరత్ బాబు ఆస్పత్రిలో ఉన్న సమయంలో అయ్యే ఖర్చులు మొత్తం తన సోదరుల పిల్లలు భరించారని తెలుస్తుంది. అయితే శరత్ బాబు చనిపోయిన తర్వాత ఆస్తిలో వాటాల కోసమే ఇలా ఆయనకు చికిత్స అందించే వారని ఇలా ఒక మనిషి చనిపోక ముందే ఆస్తిలో వాటాలు భాగం వేసుకొని తనకు చికిత్స అందించారని తెలుస్తోంది.
ఇక ఈయన వందల సినిమాలలో నటించి ఆస్తుపాస్తులను బాగా కూడా పెట్టారని తెలుస్తోంది. ఈయనకు చెన్నైలో పాటు బెంగళూరు హైదరాబాద్ లో కూడా ఖరీదైన స్థలాలతో పాటు ఇల్లు కూడా ఉన్నాయని సమాచారం. ఇలా భారీ స్థాయిలో ఆస్తులు కూడా పెట్టడంతోనే శరత్ బాబు మరణించక ముందే ఈయన ఆస్తిలో తమ సోదరుల పిల్లలు వాటాలు వేసుకున్నారని తెలుస్తుంది.