Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి భారీ షాక్.. పవన్ ఫ్యాన్ అలా చెప్పడంతో?

Byreddy Siddharth Reddy: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేర్లలో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు కూడా ఒకటి. ఏపీ పాలిటిక్స్ విషయంలో ఎక్కువగా బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పేరు సోషల్ మీడియాలో మారు మోగుతోంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎక్కువగా జనసేన అలాగే టిడిపి పార్టీలను ఉద్దేశిస్తూ చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ రెడ్డి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ వాటిపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తూ ఉంటారు. వాటికి మీమ్స్ నీ జతచేస్తూ నెగిటివ్ గా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఎందుకు అంత యాటిట్యూడ్ అని కొందరు కామెంట్స్ చేయగా ఏం చూసావని నీకు అంత పొగరు అని కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు.

 

ఇంకొందరు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికీ అనుగుణంగా మద్దతుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఇప్పటికే గతంలో పలుసార్లు సిద్ధార్థ్ రెడ్డి పవన్ కళ్యాణ్ గురించి పలు వ్యాఖ్యలు చేయడంతో పవన్ అభిమానులు మండిపడిన విషయం తెలిసిందే. తాజాగా కూడా పవన్ కళ్యాణ్ పైన విమర్శలు చేయడంతో వెంటనే ఒక పవన్ అభిమాని బయట సిద్ధార్థ్ రెడ్డికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు ఉండే 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలుగుతారా ప్రశ్నించగా వెంటనే ఆ వీడియో పై స్పందించిన అభిమాని..

ఈ వీడియో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బ్రోకీ. టిక్ టాక్ వల్ల ఎవరైనా ఫేమస్ అయ్యారా అంటే అది నువ్వే బ్రో. నిన్ను ఎలా చైర్మన్ చేశారో అసలు తెలియదు. ఇక నీ భాషలో చెప్తాను విను నువ్వు పవన్ కళ్యాణ్ అనే అంతటి మొగోడివా నువ్వు అంటూ సిద్దార్థ్ రెడ్డికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు. బిందాస్ గా ఎవరో ఒకరు పెళ్లికపో మీ చెంచా గాళ్ళు అందరూ కూడా వీడియో పెడతారు. సింహం నుంచి వచ్చే శ్వాస బుస్ అంటుంది. తుస్ అంటుంది నా బుస్స్ అంటుంది అంటూ డైలాగ్స్ పెడుతూ ఉంటారు. అన్ని వదిలేయ్ బ్రో క్రికెటర్లు వాళ్ల పేర్లు స్పెల్లింగ్స్ కూడా తెలియదు ఇవన్నీ ఎందుకు నీకు అవసరమా వదిలేసేయ్. నీతోటి ఇవన్నీ కావు కానీ వదిలేసేయ్ అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -