Bindu Madhavi: వైరల్ అవుతున్న బిందు మాధవి సంచలన వ్యాఖ్యలు!

Bindu Madhavi: బిగ్ బాస్ బ్యూటీ,హీరోయిన్ బిందు మాధవి గురించి మనందరికీ తెలిసిందే. హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు నిర్వహిస్తున్న బిందు మాధవి ఆ తరువాత ఇండస్ట్రీకీ దూరఅయ్యి గత ఏడాది బిగ్ బాస్ నాన్ స్టాప్ తో ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే బిందు మాధవి తాజాగా నటించిన వెబ్ సిరీస్ న్యూసెన్స్. నవదీప్ హీరోగా నటించిన ప్రవీణ్ కుమార్ తెరకెక్కించారు. ఈ వెబ్ సిరీస్ మే 12 న ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిందు మాధవి మాట్లాడుతూ తన లవ్ విషయం గురించి బయట పెట్టింది. ప్రమోషన్స్ లో ఒక రిపోర్టర్ మీరు త్రిష ప్రియుడ్ని ప్రేమించారా? అని అడగగా ఆ ప్రశ్నపై స్పందించిన బిందు.. అందులో కొంత నిజం, కొంత అబద్ధం. నేను త్రిష ప్రియుడిని ప్రేమించిన మాట వాస్తవమే. కానీ తాను, త్రిష ఒకేసారి వరుణ్‌ని ప్రేమించలేదని, త్రిష, వరుణ్ వాళ్లిద్దరు విడిపోయిన తరువాతనే నేను వరుణ్‌కి దగ్గర అయ్యానని అంటూ క్లారిటీ ఇచ్చింది ఈ బ్యూటీ. కానీ వీరి లవ్ కూడా ఎందుకు బ్రేకప్‌ అయింది అనేది మాత్రం చెప్పలేదు బిందు.

 

కాగా బిందు ప్రమోషన్స్ లో భాగంగా చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిందు మాధవి చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. కదా బిందు మాధవి మొదట్లో హీరోయిన్గా కలిసి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోవడంతో సినిమా ఇండస్ట్రీ నెమ్మదిగా దూరం అయింది. ఆపై మళ్ళీ బిగ్ బాస్ షోతో రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -