Charmi: జ్యోతిలక్ష్మి సినిమాతో హీరోయిన్ చార్మీని స్టార్ హీరోయిన్ని చేద్దాం అనుకున్న స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తిరిగి ఆమెను పూరీ కనెక్స్ట్తో నిర్మాతగా మార్చేశారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమాలు చేస్తున్నారు. పూరీ స్వీయ దర్శకత్వం వహిస్తుంటే.. పూరీ చిత్రాలకు నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంది చార్మీ. అయితే పూరీ చార్మి ఇద్దరూ సహజీవనం చేస్తున్నారని ఇద్దరూ కలిసే ఉంటున్నారనే పుకార్లు టాలీవుడ్లో ఎప్పటి నుంచో వైరల్ అవుతూనే ఉన్నాయి.
విజయ్ దేవరకొండతో భారీ ప్రాజెక్ట్ సినిమాని పూరీ తీశారు. ఈ సినిమాకు చార్మీ నిర్మాతగా వ్యవహిరించారు. ఈ సినిమాకు ముందుకు కూడా బాగానే పూరీ-చార్మీ తిరిగేవారు. అయితే ఈ సినిమా కలిసి ఉండటం మరింత పెరిగిందని పుకార్లు బాగానే వచ్చాయి. అయితే దీనిపై వీరిద్దరూ ఎక్కుడా బయటపడలేదు. ఎయిర్ పోర్టుల నుంచి ఒకే కారులో ప్రయాణించే అంత వరకు ఎక్కడా నోరుమాత్రం మెదపలేదు. అయితే తాజాగా ఈమె డేటింగ్ విషయం మాత్రం బయటకు వచ్చింది. దీంతో ఫ్యాన్స్ షాక్ కు గురి అవుతున్నారు.
ఇప్పుడు పూరీతో తిరుగుతున్న చార్మీ, అప్పట్లో మరో డైరెక్టర్ తో కూడా డేటింగ్ చేసిందంట. ఆయన ఎవరో కాదండోయ్ డైరెక్టర్ కృష్ణ వంశీ. మొదట్లో కృష్ణ వంశీ సినిమాలతో ఆమె ఫేమస్ అయింది. ఈయనతో సినిమాలు చేస్తున్న సమయంలోనే చార్మీ అతనితో సన్నిహితంగా ఉండేదంట. అప్పట్లో వార్తల్లో వీరిద్దరూ బాగా నిలిచేవారు. కృష్ణ వంశీతో చార్మీకి ఏదో సంథింగ్ ఉందంటూ అప్పట్లో వార్తలు వచ్చేవి.
కానీ వాటిపై వీరిద్దరు మాత్రం ఏనాడు స్పందించలేదు. కానీ రమ్యకృష్ణ మాత్రం వాటిని కొట్టి పారేసింది. ఇలాంటి రూమర్లు సమజమే అంటూ ఆమె ఆన్సర్ ఇచ్చింది. కానీ చార్మీ మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. ఇప్పుడు పూరీతో కలిసి సినిమాలను నిర్మిస్తోంది ఈ హాట్ బ్యూటీ.