Rajasthan: ఛీఛీ.. బరితెగించిన ప్రేమ జంట.. రోడ్డుపైనే అలా?

Rajasthan: ఈ మధ్యకాలంలో చాలామంది యువత ప్రేమ అన్న పిచ్చిలో పడి రెచ్చిపోయి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. సమాజం ఏమనుకుంటుంది తల్లిదండ్రులు ఏమనుకుంటారు అన్న విషయాలు ఏవి ఆలోచించకుండా ప్రేమించిన ప్రియుడితో కలిసి రోడ్డుపైనే బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఒక యువతి బుల్లెట్ బైక్ పై ప్రియుడి ముందు వైపు కూర్చుని ముద్దులు ఇస్తూ పోయిన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఇటువంటివి ఫ్యాషన్ అయిపోయాయి. ఒకరిని చూసి మరొకరు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు.

 

తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్ లోని అజ్మెర్ రోడ్డుపై ఓ ప్రేమ జంట బరితెగించి ప్రవర్తించింది. ప్రియుడు ప్రియురాలిని బైక్ ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతి ప్రియుడిని హగ్ చేసుకుంటూ ముద్దులతో ముంచెత్తింది. ఇక పబ్లిక్ లో ఉన్నామన్న విషయాన్ని కూడా మరిచిపోయి రొమాన్స్ లో మునిగితేలారు. అయితే యువకుడు బైక్ నడుపుతుండగా యువతి వెనకాల వస్తున్న వాహనాలను చూసి మరింత రెచ్చిపోయి ప్రియుడికి ముద్దుల వర్షం కురిపించింది. వీడియో తీస్తున్న విషయాన్ని గుర్తించి అంతటితో ఆగకుండా మరింత రెచ్చిపోయి ప్రవర్తించింది యువతి.

అయితే వీరి సరసాలను చూడలేని కొందరు వాహనదారులు తలలు తిప్పుకుంటే మరి కొందరు మాత్రం ఏకంగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోలను చివరికి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఇదే వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో వెంటనే స్పందించి వారిపై కేసు నమోదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి పని చేసే వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి లేదంటే నెక్స్ట్ టైం కూడా చాలామంది ఇలాగే రెచ్చిపోయి ఎవరిస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా సదరు వీడియో పై నెటిజన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -