Mohan Babu-Rashi: మోహన్ బాబు కోసం రాశి చేసిన త్యాగం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mohan Babu-Rashi: సినిమా ఇండస్ట్రీలో పనిచేసే హీరోయిన్లు కొన్ని హద్దులను పెట్టుకొని సినిమాల్లో నటిస్తుంటారు. అయితే కొన్నిసార్లు కథ డిమాండ్ చేసినప్పుడు తప్పనిసరిగా వారి లిమిట్స్ క్రాస్ చేసి సినిమాలలో నటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇలా సినిమాలలో నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్లు పెద్ద సాహసాలు కూడా చేశారని చెప్పాలి. అయితే ఇప్పటి కాలంలో గ్లామర్ షో చేయడం సర్వసాధారణం.

ఇక అప్పట్లో అయితే హీరోయిన్స్ పెద్దగా గ్లామర్ షో చేసేవారు కాదు నిండుగా చీర కట్టుకొని సినిమాలలో నటించేవారు.అయితే సీనియర్ నటి రాశి మాత్రం మోహన్ బాబు నటించిన ఒక సినిమాలో ఏకంగా ఒంటిపై బట్టలు కూడా లేకుండా నటించారు. అప్పట్లో ఈ విషయం పెద్ద ఎత్తున సంచలనంగా వివాదంగా మారింది.2000వ సంవత్సరంలో మోహన్ బాబు సౌందర్య రాసి ప్రధాన పాత్రలలో పోస్ట్ మాన్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలయి పెద్దగా ఆదరణ పొందలేక పోయింది. అయితే ఇందులో హీరోయిన్ సౌందర్యను చాలెంజ్ చేస్తూ రాశి ఒక సన్నివేశంలో సతీ అనసూయ త్రిమూర్తలకి అన్నం వడ్డించినట్టు వడ్డించాలి.ఈ సీన్ ఉండటంతో ఎంతోమంది మహిళా సంఘాల నేతలు ఈ సినిమాలోని ఈ సీన్ డిలీట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.

 

ఈ సినిమా విడుదల సమయంలోనే చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ హీరోల సినిమాలు కూడా విడుదలయ్యాయి. అయితే ఫ్లాప్ అవ్వాల్సిన ఈ సినిమా ఈ ఒక్క సన్నివేశంతో సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాని స్వయంగా మోహన్ బాబు శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.ఇలా మోహన్ బాబు సినిమా కోసం రాశి నగ్నంగా నటించడానికి కూడా సిద్ధమయ్యారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -