Karnataka: ఈ భార్య చేసిన పని తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

Karnataka: ప్రస్తుత కాలంలో ప్రజలు వారి మధ్య ఉన్నటువంటి సంబంధాలు బంధాల విలువలను పూర్తిగా మర్చిపోతున్నారు. కేవలం ప్రేమ వ్యామోహంతో అన్నా చెల్లెలు అనే అనుబంధం లేకుండా తండ్రి కూతుర్లు అనే సంబంధం లేకుండా తమ రక్తసంబంధాలతోనే లైంగిక సంబంధాలు పెట్టుకుంటూ పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడడం లేదా హత్యలు చేస్తూ నిందితులుగా మారడం జరుగుతుంది.తాజాగా ఇలాంటి ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

కర్ణాటక రాష్ట్రం తుంకూరు జిల్లాలో చోటుచేసుకుంది.20 సంవత్సరాలు కూడా లేనటువంటి హర్షితకు మంజునాథ్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే మంజునాథ్ తనని ఎంతగానో ప్రేమించారు. కానీ హర్షిత మాత్రం వరుసకు పిన్ని కొడుకు అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వరుసకు అన్న అవుతారనీ,తనకు పెళ్లి జరిగిందని తెలిసి కూడా సొంత అన్నయ్యతోనే ఈమె అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే తన అన్నయ్యతో గడపటానికి హర్షితకు మంజునాథ్ అడ్డుగా ఉన్నారని తన అడ్డు తొలగించుకోవాలని భావించింది.

ఈ క్రమంలోనే తన అన్నయ్యతో కలిసి ఐదు లక్షల సఫారీ ఇచ్చి తన భర్త మంజునాథ్ ను చంపించి తన శవాన్ని చెరువులో పడేసి వెళ్లారు. అయితే ఈ ఘటన తెలుగులోకి వచ్చిన తర్వాత పోలీసులు హర్షితను విచారించగా అసలు విషయం బయటపడింది. కేవలం తన సోదరిపై మోజుతోనే తన భర్త మంజునాథ్ ను చంపించానని హర్షిత పోలీసుల విచారణలో ఒప్పుకున్నారు.

ఇలా సొంత అన్నపై వాంఛతో కట్టుకున్న భర్తను అతికిరాతంగా చంపించడంతో ఈ విషయం తెలిసిన స్థానికులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అయితే ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ప్రతి ఒక్కరూ హర్షిత వ్యవహారం పై మండిపడుతున్నారు. ఇలాంటి వారి వల్ల రోజుకు సమాజంలో ఈ విధమైనటువంటి సంఘటనలు, హత్యలు పెరిగిపోతున్నాయని పలువురు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -