Nayantara : రూపాయి ఖర్చు లేకుండా జరిగిపోయిన నయన్, విగ్నేష్ పెళ్లి, హనీమున్!

Nayantara : సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అయిన నయనతార తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొద్దికాలం పాటు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట.. చివరికి పెళ్లి వరకు తమ రిలేషన్ ను తీసకొచ్చింది. ఘనంగా నయన్-విఘ్నేష్ జంట పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఈ జంట ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. సోషల్ మీడియాలో ఇద్దరూ తాము కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే పెళ్లి తర్వాత ఇప్పుడు ఈ జంట హానీమూన్ కు వెళ్లింది. స్పెయిన్ లో ఈ జంట హానీమూన్ ను ఎంజాయ్ చేస్తుంది. అయితే హానీమూన్ అంటే చాలా ఖర్చు అవుతుంది. ఇక విదేశీ టూర్లకు వెళ్లాలంటే రెట్టింపు ఖర్చు అవుతుంది. ప్రయాణాల ఖర్చు, హోటళ్ల ఖర్చు ఇలా బోడ్డెంత అవుతుంది. కానీ నయనతార-విఘ్నేష్ జంట ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా హానీమూన్ కు వెళ్లిందట. ఒక ప్రముఖ సంస్థ వీరికి హనీమూన్ టూర్ కు స్పాన్సర్ చేస్తుందని, అందుకే ఖర్చుతో సంబంధం లేకుండా ఈ జంట హానీమూన్ ను ఎంజాయ్ చేస్తుందనే టాక్ నడుస్తోంది.

అయితే హనీమూన్ లో ఈ జంట హల్ చల్ చేస్తోది. ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది. హనీమూట్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ ఫొటోలో సోషల్ మీడియా వైరల్ అయిపోతున్నాయి. అయితే హానీమూత్ టూర్ తన అందాల ఆరబోతతో నయనతార రెచ్చిపోతుంది. దీంతో పెళ్లి అయిన తర్వాత కూడా నయనతార అందార ఆరబోతను తగ్గించుకోలేదని నెటిజన్లు వ్యాఖ్యానించారు. గతంలో కన్నా ఇఫ్పుడు మరింతగా కుర్రాళ్లను రెచ్చగొడుతుందని అంటున్నారు. నయనతార ఎక్స్ పోజింగ్ వెగటు పుట్టించేలా ఉందని కామెంట్ చేస్తున్నారు.మరింత ఇంత ఎక్స్ పోజింట్ సరికాదని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -