Pawan: పవన్ హృదయాన్ని గెలుచుకున్న స్టార్ హీరోయిన్ ఆమేనా?

Pawan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి నటులు కూడా బాగా అభిమానం చూపిస్తూ ఉంటారు. ఆయన ప్రేక్షక అభిమానులు ఆయనతో ఒక ఫోటో దిగితే చాలు అని అనుకుంటే.. ఇండస్ట్రీ కి చెందిన సెలబ్రెటీలు మాత్రం ఆయన సినిమాలో చిన్న పాత్రలో అవకాశం వస్తే చాలు అని అనుకుంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రేంజ్ అనేది అలాంటిది అన్నమాట.

ఇక పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో కొనసాగుతూ పవర్ స్టార్ గా ఎదిగి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఎంతోమంది హీరోయిన్లతో సినిమాలు చేశాడు. చాలావరకు కొత్త కొత్త హీరోయిన్లు ఈయన సినిమాలలో నటిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో నటించే హీరోయిన్లు కూడా కొత్త వాళ్ళని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

 

అయితే ఇదంతా పక్కన పెడితే ఒక స్టార్ హీరోయిన్ ఏకంగా పవన్ కళ్యాణ్ హృదయాన్ని గెలుచుకుంది. ఇంతకు ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. మలయాళీ బ్యూటీ హనీ రోజ్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్యకు మరదలుగా నటించిన ఈమె.. తన తొలి చూపులతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో ఈమె ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.

 

తన ఫ్రెంట్, బ్యాక్ అందాలతో హనీ రోజ్ చూపులు తిప్పుకోకుండా చేసింది. హీరోలు సైతం ఈమె అందానికి ఫిదా అయ్యారు. అందులో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ హనీ రోజ్ కు తన సినిమాల్లో ఛాన్స్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరి శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హనీ రోజ్ కు ఐటమ్ సాంగ్ లో అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది.

 

వీర సింహారెడ్డి లో మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి సాంగ్ చూసిన తర్వాత.. డైరెక్టర్ హరి శంకర్ ఆమెను చూసి తమ సినిమాలో ఐటెం సాంగ్ లో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. దీంతో పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేసినట్లు తెలిసింది. తన సినిమాలో ఐటెం సాంగ్ లో ఈ బ్యూటీ ఫిదా చేస్తే మాత్రం.. ఇక పవన్ మరో సినిమాలలో కూడా ఆమెకు తన పక్కన అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -