Anasuya: అనసూయ దుస్తులు విప్పడం వెనుక ఏకంగా ఇంత కథ ఉందా?

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అనంతరం ఈ గుర్తింపుతో సినిమా అవకాశాలను అందుకొని వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో అనసూయ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడమే కాకుండా గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తున్నారు.

గత కొద్దిరోజుల క్రితం ఈమె తన భర్త పిల్లలతో కలిసి హాలిడే వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే స్విమ్మింగ్ పూల్ లోతన భర్త పిల్లలతో కలిసి అనసూయ తెగ ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోని ఎందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో అనసూయ మాత్రం చాలా బోల్డ్ లుక్ లో కనిపించారు. ఈమె వేసుకున్న డ్రెస్సెస్ దాదాపు బికినీ అనే చెప్పాలి.

 

ఇలా బికినీ టైపులో ఉన్నటువంటి దుస్తులను ధరించి భర్త పిల్లలతో కలిసి సరదాగా ఎంజాయ్ చేయడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీనితో అనసూయ అంటే పీకల వరకు కోపం ఉన్న వారందరూ కూడా మరోసారి అనసూయ పై తీవ్ర స్థాయిలో మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు చూడు పద్ధతిపాడు అంటావు ఇలాంటి బట్టలు వేసుకొని ఫోటోలు దిగకూడదని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని నీకు తెలియదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

ఇలా అనసూయ రోజురోజుకు బట్టల సైజు తగ్గిస్తే ఫోటోలకు ఫోజులు ఇవ్వడం వెనుక ఉన్న కారణం ఏంటి ఈమె కేవలం తన ఆనందం కోసమే ఇలాంటి ఫోటోలను షేర్ చేస్తున్నారా లేక అవకాశాల కోసమే ఇలా గ్లామర్ షో చేస్తే రచ్చ చేస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున అనసూయ షేర్ చేసిన ఈ ఫోటోలు పై నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కామెంట్లపై అనసూయ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -