SriReddy: శ్రీరెడ్డి శాపం వల్లే అభిరామ్ కు ఈ విధంగా జరుగుతోందా.. ఏం జరిగిందంటే?

SriReddy: టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దగ్గుబాటి కుటుంబం నుండి హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వెంకటేష్ రానా స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అలాగే మరొకవైపు దగ్గుబాటి సురేష్ బాబు కూడా నిర్మాతగా రాణిస్తున్నాడు. ఎలా మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి మరొక హీరో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు. అతను ఎవరో కాదు సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్.

 

అభిరా మ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందే బాగా పాపులర్ అయ్యాడు. నటి శ్రీరెడ్డితో అభిరామ్ నడిపిన బాగోతం ఆమె బట్టబయలు చేయడంతో అభిరామ్ బాగా పాపులర్ అయ్యాడు. అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడంటూ శ్రీరెడ్డి ఫోటోలతో సహా అభిరామ్ బాగోతాన్ని మీడియా ముందు బయటపెట్టింది. అప్పటినుండి అభిరామ్ మీద తరచూ విమర్శలు చేసే శ్రీ రెడ్డి ఇటీవల అభిరామ్ హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసినప్పటి నుండి ఆ డోసు మరింత పెంచింది.

ఎట్టకేలకు తేజా దర్శకత్వంలో రూపొందిన అహింస సినిమా ద్వారా అభిరామ్ హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. దాదాపు ఏడాదిన్నర పాటు ఊరించడం ఈ సినిమా ఎట్టకేలకు విడుదలైన మొదటి రోజు అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ సినిమాలో అభిరామ్ నటన పట్ల కూడా విమర్శలు వినిపించాయి. అభిరామ్ నటుడిగా పనికిరాదని ప్రేక్షకులు చెబుతున్నారు. అయితే అభిరామ్ సినిమాల విషయంలో సురేష్ బాబు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. కథ , దర్శకుడుని ఎంపిక చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని కొడుక్కి సురేష్ బాబు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.

 

అభిరామ్ నటించబోయే సినిమాలు ఒకటో రెండో హిట్ అయితే తప్ప అభిరామ్ కి హీరోగా ఉండే అవకాశం ఉంటుంది. లేదంటే సురేష్ బాబు తన కొడుకుని సినిమాల నుండి తప్పించి నిర్మాతగా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అభిరామ్ అదృష్టం బాగుండి అతని నటించిన సినిమాలో హిట్ అయితే సరే లేదా తండ్రి లాగే థియేటర్లు చూసుకుంటూ,సినిమాలు నిర్మిస్తూ నిర్మాతగా ఉండాల్సిందే. ఇదంతా చూస్తుంటే అభిరామ్ కి శ్రీ రెడ్డి శాపం బాగా తగినట్లు ఉందని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -