Janhvi Kapoor: ఆ మోజులో పడటం వల్లే జాన్వీ కెరీర్ సర్వ నాశనమైందట.. అసలేం జరిగిందంటే?

Janhvi Kapoor: దివంగత నటి అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ గురించి మనందరికీ తెలిసిందే. ధడక్ మూవీతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే జాన్వీ కపూర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది జాన్వీ కపూర్. మరి ఈ సినిమా ఈమెకు ఏ మేరకు సక్సెస్ ను తెచ్చి పెడుతుందో చూడాలి మరి.

ఆ సంగతి పక్కన పెడితే తాజాగా జాన్వీ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. తాను మ‌రింత వైవిధ్యం ఉన్న క‌థ‌ల‌లో న‌టించాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఆమె తెలిపింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. నేను నా న‌ట‌న‌ను మ‌రింత‌గా మెరుగు ప‌రుచుకోవడం కోసం విల‌క్ష‌ణ న‌టిగా ఫ్రూవ్ చేసుకునేందుకు ఆరాట ప‌డుతున్నాను. నా కెరీర్ ప‌ట్ల నేను సంతృప్తిగా ఉన్నాన‌ సంప్ర‌దాయ పాత్ర‌ల‌తో పాటు అసాధార‌ణ‌మైన ప్ర‌జాదార‌ణ పొంద‌గ‌ల‌న‌ని తెలుసని, న‌టిగా నా ప‌రిధిని విస్త‌రించ‌డంతో పాటు న‌ట‌నా సామ‌ర్థ్యాల‌ను కూడా ప‌రీక్షించుకునేందుకు స‌వాల్ చేసే పాత్ర‌ల‌ను ఎంచుకోవాల‌ని ఉన్న‌ట్టు తెలిపింది జాన్వీ కపూర్.

 

నేను బాధ‌లు, ఏడుపు క్యారెక్ట‌ర్ల‌లో మెప్పించాను అని భావిస్తున్నాను అందుకే ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా ఆక‌ర్షించే ప్ర‌యోగాలు చేయాల‌నుకుంటున్న‌ట్టు జాన్వీ చెప్పుకొచ్చింది జాన్వీ. ముఖ్యంగా కామెడీ క్యారెక్ట‌ర్ల కోసం వెయిట్ చేస్తున్నాను. స్క్రీన్ పై డ్యాన్స్ చేస్తూఅందంగా క‌నిపిస్తున్నా ఎక్క‌డో స‌హ‌జ‌మైన న‌ట‌న మిస్ అవుతున్న ఫీలింగ్ క‌లుగుతోంది ఆంటీ ఆసక్తికర విష‌యాలు షేర్ చేసుకుంది జాన్వీ.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -