Jr NTR: ఉపాసన రాఖీ కట్టిన వెంటనే తారక్ ఇచ్చిన బహుమతి ఇదే.. చెల్లి మనస్సు పొంగిపోయేలా?

Jr NTR: అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజల నుంచి మొదలుకొని సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున రాఖీ పండుగను జరుపుకొని వారి సోదరులకు రాఖీ కట్టి వారి క్షేమం కోరుకున్నారు. ఇకపోతే రాఖీ పండుగను సెలబ్రెటీలు కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలోనే రాఖీ పండుగకు సంబంధించినటువంటి ఫోటోలను సెలబ్రిటీల సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కు తన ముగ్గురు సోదరీమణులు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపిన సంగతి మనకు తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ కి సైతం తన కజిన్ సిస్టర్ రాఖీ కట్టి తనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ఫోటోలన్నింటినీ కూడా సెలబ్రిటీలు సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో రాంచరణ్ ఎన్టీఆర్ మధ్య ఎలాంటి సాన్నిహిత్యం ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రామ్ చరణ్ సతీమణి ఉపాసన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు రాఖీ కట్టారని తెలుస్తోంది. ఏకంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి మరి ఉపాసన తనకు రాఖీ కట్టారని తెలుస్తుంది. ఇలా ఎంతో ప్రేమగా ఉపాసన తనుకు రాఖీ కట్టడంతో పొంగిపోయిన ఎన్టీఆర్ తన చెల్లెల కోసం ఊహించని విధంగా రెండు తులాల బంగారు గొలుసును తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తుంది.

ఈ విధంగా ఎన్టీఆర్ నుంచి తనకు అలాంటి బహుమతి రావడంతో ఉపాసన మనసు కూడా ఎంతో సంతోషంతో పొంగిపోయిందని తెలుస్తోంది. ఇకపోతే ఉపాసన గర్భవతిగా ఉన్నప్పుడు లక్ష్మీ ప్రణతి తనకోసం ప్రత్యేకంగా స్వీట్స్ తానే తయారు చేసే పంపించడం కూతురు పుట్టిన తర్వాత ప్రత్యేకంగా గిఫ్ట్స్ అన్ని కూడా పంపించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉందని మరోసారి బయటపడింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -