Manchu Lakshmi: మరో పెళ్లికి మంచు లక్ష్మి గ్రీన్ సిగ్నల్.. ఏమైందంటే?

Manchu Lakshmi: సోషల్ మీడియా వచ్చిన తరువాత సెలబ్రిటీలు సాధారణ ప్రజలకు ప్రజలకు బాగా చేరువయ్యారు. వీరు పెట్టే పోస్ట్స్ కి మంచి ఆదరణ రావడమే కాదు పెద్ద ఎత్తున చర్చ కూడా మొదలవుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు సెలబ్రిటీలు పెట్టే పోస్టులు నెటిజన్లకు పెద్ద షాకులు ఇస్తాయి. అలాంటి ఒక పోస్ట్ పెట్టింది ఒక ప్రముఖ నటి.

మంచు లక్ష్మీ షేర్ చేరిన షాకింగ్ స్టోరీ!

 

మంచు ఫ్యామిలీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద చరిత్ర ఉంది. మోహన్ బాబు వారసులుగా విష్ణు, మనోజ్, లక్ష్మీ రాణిస్తున్నారు. మంచు లక్ష్మీ నటిగానే కాక ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తున్నారు. కొన్ని సినిమాలను కూడా ఆవిడ నిర్మించారు. మంచు లక్ష్మీ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది. ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

మంచు వారమ్మాయి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆసక్తికర పోస్ట్స్ పెడుతూ ఉంటారు. అలాంటి ఒక పోస్ట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్వతహాగా ఫుడీ అయిన లక్ష్మీ ఎక్కడికి వెళ్ళినా కొత్త పదార్థాలను రుచి చూస్తూ ఉంటారు. అలాంటి ఒక ఫుడ్ ని షేర్ చేస్తూ మ్యారీ మీ అని ఒక క్యాప్షన్ పెట్టింది. అయితే ఫుడ్ కి ఆ క్యాప్షన్ పెట్టడం చాలా మందికి నచ్చలేదు. అలాంటి క్యాప్షన్ ఎలా పెడతారు అంటూ లక్ష్మీ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

నటిగానే కాక బుల్లితెర మీదా తన హవా చూపుతోంది మంచు లక్ష్మీ. కొన్ని టాక్ షోస్ ని విజయవంతంగా హోస్ట్ చేసింది. ప్రేమతో మీ లక్ష్మి టాక్ షో ఈ కోవలోకే వస్తుంది. భాషా పరంగా కొన్ని ట్రోల్స్ వచ్చినా లక్ష్మీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతుంది. ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతిలో కొన్ని షోస్ ఉన్నాయి. తెలుగులో మంచు లక్ష్మీ ప్రస్థానం అనగనగా ఓ ధీరుడు సినిమా తో ప్రారంభం అయ్యింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -