Murali Krishna: ఆ ముగ్గురి స్టార్ హీరోల దగ్గర ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందని బయటపెట్టిన మురళీమోహన్?

Murali Krishna: సినీప్రియులకు యాక్టర్ మురళీమోహన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. నిర్మాతగా కూడా చాలా సినిమాలు నిర్మించాడు మురళీమోహన్. ఇక చాలావరకు సినిమాల్లో సహాయ పాత్రలు చేసి నటుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకన్నాడు. ఇక మురళీమోహన్ అసలు పేరు మాగంటి రాజబాబు.

ఇతడు పశ్చిమగోదావరి జిల్లాలో చాటపర్రు గ్రామంలో జన్మించాడు. మురళీమోహన్ తండ్రి మాగంటి మాధవ రావు ఇతడు స్వాతంత్ర సమరయోధుడు. ఇక మురళి మోహన్ భార్య పేరు విజయలక్ష్మి. ఇదంతా పక్కన పెడితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశాడు. నేను చాలా వరకు నా డబ్బుని ల్యాండ్ కొనుగోలు మీదనే ఇన్వెస్ట్ చేస్తాను అని తెలిపాడు. అంతేకాకుండా ల్యాండ్ బ్యాంక్ ఉండడం చాలా మంచిదని తెలిపాడు.

ఎందుకంటే భూమి మీద పెట్టిన డబ్బు వ్యాల్యూ ఎప్పటికైనా పెరుగుతుంది.. కాబట్టి దాని రూపంలో మనకి డబ్బు మరింత వస్తుందని మురళి మోహన్ తెలిపారు. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్లకు చాలావరకు ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ హీరోలు పెద్ద మొత్తంలో భూములను కొనుగోలు చేశారు. అవి ఇప్పుడు వ్యాల్యూ పెరిగి పోయాయి. కనుక వీరికి భూములు విషయం లో చాలా ల్యాండ్ బ్యాంక్ ఉందని తెలిపాడు.

ఇక మురళీమోహన్ రాజకీయం విషయానికొస్తే ఇతడు మొదటిలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో రాజమండ్రిలో లోక్ సభ అభ్యర్థులుగా పోటీ చేశాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుడు ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. తిరిగి 2014లో 16వ లోక్ సభ ఎన్నికల్లో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఇక మురళీమోహన్ కూడా ల్యాండ్ మీద చాలా డబ్బును ఇన్వైట్ చేస్తాడట. అంతేకాకుండా తనకు ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందని ఆ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -