Srireddy: శ్రీరెడ్డి దెబ్బకు నాగ్ పరువు గోవింద.. ఆ ఒక్క మాటతో షాకిచ్చిందిగా!

Srireddy: శ్రీ రెడ్డి పరిచయం అవసరం లేని పేరు. సంచలన తారగా ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె మీటు ఉద్యమం ద్వారా సెన్సేషనల్ గా నిలిచారు. ఈ ఉద్యమం ద్వారా ఎంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి ఈమెను ఏకంగా తెలుగు చిత్ర పరిశ్రమ బ్యాన్ చేశారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమ ఈమెను బ్యాన్ చేయడంతో ఈమె చెన్నైలో ఉంటున్నారు అయితే ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి తరచూ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా వివాదం జరిగితే తప్పకుండా ఆ వివాదం పై స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఈమె నటుడు నాగార్జున పట్ల కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా నాగార్జున ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు.ఇక శ్రీరెడ్డి గతంలో కూడా ఈ విషయంపై నాగార్జున పట్ల విమర్శలు చేశారు.

 

రియాలిటీ షో అంటే అంత నిజమే ఉండాలి కానీ ఇక్కడ మాత్రం ముందుగానే స్క్రిప్ట్ ఇచ్చి అన్ని విషయాలు బయటకు చెప్పేస్తూ ఉంటే అందులో కిక్ ఏముంటుంది. ఇక ఈ షో ఒక బూతు షో,ఇది బిగ్ బాస్ హౌస్ కాదు ఒక వ్యభిచారం చేసే హౌస్ అంటూ ఈమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రోగ్రామ్స్ చూసి మీరు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు ..? అసలు ఈ షో చూడడం వల్ల పిల్లలు ఎలా చెడిపోతున్నారో మీకు తెలుసా?

 

రియాల్టీ షో అంటే రియాలిటీ గానే ఉండాలి .షో అంటే షో అంతవరకే ఉండాలి. ఒకే దూప్పట్లో పడుకోవడం ముద్దులు పెట్టుకోవడం.. వాటేసుకోవడం ..ఏంటిది ..? దయచేసి ఇకనైనా ఇలాంటివి మానుకొని ఈ కార్యక్రమాన్ని ఒక షో గా మాత్రమే చూడండి అంటూ నిర్వాహకుల పైన ఇటు నాగార్జున పైన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం శ్రీ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -