Pawan Kalyan: అధికారంలోకి వస్తాం.. అందరి లెక్కలు తేలుస్తాం.. పవన్‌

Pawan Kalyan: యవతక ఉపాధి, రాష్ట్రం అభివృద్ధిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని ప్రశ్నిస్తే తనకు కులం రంగు పూస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాన్‌ ధ్వజమెత్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు.తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే  అదే రీతిలో నేను కూడా సమాధానం చెప్పగలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోని రాగానే అన్ని లెక్కాలు తేలుస్తామని.. ఒక్కసారి ప్రజలను అవకాశం ఇవ్వాలని కోరారు. నేనే పదవీ కావాలని కోరుకుండింటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -