Pawan Kalyan: యవతక ఉపాధి, రాష్ట్రం అభివృద్ధిపై సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తే తనకు కులం రంగు పూస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ధ్వజమెత్తారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన మంగళగిరి లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగరవేసిన అనంతరం మాట్లాడారు.తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే అదే రీతిలో నేను కూడా సమాధానం చెప్పగలనని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలోని రాగానే అన్ని లెక్కాలు తేలుస్తామని.. ఒక్కసారి ప్రజలను అవకాశం ఇవ్వాలని కోరారు. నేనే పదవీ కావాలని కోరుకుండింటే 2009లోనే ఎంపీ అయ్యేవాడినన్నారు.