Viral: ఏకంతంగా ఉన్న ప్రేజ జంటపై దాడి.. నగ్నంగా వీడియోలు తీసి..

Viral: ఈ మధ్య మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. మహిళలు కనపడితే చాలు.. కామాంధులు రెచ్చిపోతున్నారు. మహిళలన హింసిస్తున్నారు. చివరికి చంపడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక మహిళలపై అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలను బయటపెడతామంటూ బ్లాక్ మెయిలింగ్ చేసే ఘటనలు కూడా తరచూ జరుగుతున్నాయి. అత్యాచారానికి గురైన మహిళలు కొంతమంది బయటకు చెప్పుకునేందుకు కూడా భయపడుతున్నారు. దీంతో వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు. తాజాగా అలాంటి తరహా ఘటన ఒకటి చోటుచేసుకుంది.

యూపీలోని హమీప్ రూర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రేమ జంట నిర్మానుష్య ప్రాంతంలో కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇది చూసిన స్థానిక ప్రాంతానికి చెందని కొంతమంది యువకులు.. వారిపై దాడికి పాల్పడ్డారు. వారిని వివస్త్రను చేసిన వీడియోలు తీశారు. ప్రేమ జంటను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. వివస్త్రను చూసి వీడియో తీశారు. వదిలిపెట్టమని ఎంత బ్రతిమిలాడినా వదిలిపెట్టలేదు. విచక్షణారహితంగా అగంతకులు దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వారి వద్ద ఉన్న నగదు, నగలు తీసుకుని వారిని నగ్నంగా వదిలేసి వెళ్లిపోయారు.

స్థానికుల సమాచారంతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపడుతున్నారు. గాలింపు చర్యలు చేపట్టి ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో మగ్గురి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఏకాంతంగా కలిసి ఉన్న జంటలను టార్గెట్ చేసుకుని వారిపై దాడికి పాల్పడుతున్న పోకిరీలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని అంటున్నారు. ఇలాంటి పోకిరీల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. స్థానికులు కూడా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, పోకిరీలపై తమకు సమాచారం అందించాలని చెబుతున్నారు. వారిని పట్టుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -