Puri Jagannadh: పూరీ జగన్నాథ్ లావణ్య విడాకులు తీసుకోవాలని అనుకున్నారా?

Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ పూరీ జగన్నాథ్ బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించారు. ఇలా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న పూరీ జగన్నాథ్ సినిమాలు ఈ మధ్య కాస్త ప్రేక్షకులను నిరాశ పరుస్తున్నాయి.

డైరెక్టర్ గా నిర్మాతగా పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు తనని తాను నిరూపించుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే పూరి జగన్నాథ్ నటి చార్మితో కలిసి పూరి కనెక్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోని వీరిద్దరూ సినిమాలకు పని చేస్తున్న నేపథ్యంలో మీ ఇద్దరు మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

ఈ విధంగా పూరి జగన్నాథఈ ఛార్మికి దగ్గర కావటం వల్లే తన భార్య లావణ్యకు విడాకులు ఇస్తున్నారంటూ వార్తలు చక్కటి కొట్టాయి. అయితే పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆకాశ మాట్లాడుతూ పని పాట లేని వాళ్ళు ఏదో ఒక వార్త రాయాలి కనుక ఇలాంటి వార్తలు రాస్తుంటారని ఆ వార్త రాసేవారికి కూడా అమ్మానాన్నల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్ ఉందో తెలిసి కూడా ఇలాంటి వార్తలు రాస్తుంటారని ఆయన ఖండించారు.

అమ్మ నాన్న ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటిది వారు ఎందుకు విడాకులు తీసుకుంటారు అంటూ ఆకాష్ ఎదురు ప్రశ్నించారు.  నాన్న అమ్మను ప్రేమించిన తర్వాత ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం వస్తావా అని అడిగితే అమ్మ వస్తానని సమాధానం చెప్పారట.నా జేబులో కేవలం 300 మాత్రమే ఉంది రేపు మన జీవితం ఎలా ఉంటుందో కూడా తెలియదు అయినా వస్తావా అని అడిగితే అమ్మ మాట మాట్లాడకుండా నాన్నతో పాటు వచ్చేసింది. ఇలా నాన్న పై ప్రేమతో అమ్మ ఎన్నో త్యాగం చేసిందని అలాంటి ప్రేమించే అమ్మ నాన్నకు దూరం కావాలని ఎందుకు అనుకుంటుంది అంటూ ఈ సందర్భంగా ఆకాష్ తన తల్లిదండ్రుల గురించి వారు విడాకులు తీసుకోబోతున్నారు అని వచ్చే వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -