Rajasthan: మంచానికే పరిమితమైన భర్త ముందే.. ఆమె ఇద్దరితో..

Rajasthan: ఇటీవల కొందరు మహిళలు పెళ్లి అయి పిల్లలు ఉన్నా మరో మగాడి కావాలని కోరుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి శారీరక సుఖం కోసం అడ్డదారులు తొక్కుతకున్నారు. వారి వివాహేతర సంబంధానికి ఎవరు అడ్డొచ్చినా వారిని అంతమొందించేందుకు కూడా వెనకాడటం లేదు. ఇలాగే బరితెగించిన ఓ భార్య భర్త ముందే ప్రియుళ్లతో ఊహించని దారుణానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది.

రాజస్థాన్‌ లోని నవోదా బేరా ఓ దంపతులు ఉంటున్నారు. వీరి కాపురం సజావుగా సాగుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో భర్త రెండు కాళ్లు తీయాల్సి వచ్చింది. అప్పటి నుంచి భర్త కదలలేని స్థితిలో ఉంటూ మంచానికే పరిమితమయ్యాడు. ఈ క్రమంలోనే భార్య పరాయి సుఖం కోసం వేట మొదలుపెట్టింది. ఇద్దరి వ్యక్తులతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం మొదలు పెట్టింది. అంతేకకా ఇద్దరు ప్రియుళ్లను వేర్వేరుగా ఇంటికి పిలిచి పడకగదిలో సుఖం పొందుతుంది.

ఈ విషయం భర్తకు తెలియడంతో అనేక సార్లు ఇది తప్పని మందలించాడు. భర్త మాట లెక్క చేయకుండా తన పని చేసుకునేది. అయితే ఈ విషయాన్ని భర్త తన తండ్రికి చెప్పి ఆమెను మందలించే ప్రయత్నం చేయాలనుని తండ్రికి చెప్పాడు. కోడలిని మామ గట్టిగా మందలించాడు. అయితే మామ ఉంటే తన ప్రియుళ్లతో సుఖం దొరకదని భావించి అగడిని అడ్డు తొలగించాలని భావించింది. ఈ క్రమంలో ఓ రోజు ఆమె తన ఇద్దరి ప్రియుళ్లకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. ప్రియురాలి మాటను కాదనకుండా ఇద్దరు ప్రియుళ్లు ఇంటికి వచ్చి భర్త ముందే అతని తండ్రిని దారుణంగా హత్య చేశారు. కదలలేని స్థితిలో ఉన్న భర్త తన తండ్రి ప్రాణాలను తన కళ్ల ముందే తీసుకున్నాడు. అనంతరం స్థానకుల సహాయంతో పోలీసులకు తెలుపగా ఇద్దరు ప్రియుళ్లతో పాటు ఆమెను పోలీసులు కటకటాలకు పంపించారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -