Samantha: సమంత సంచలన వ్యాఖ్యలు.. నాశనం చేయకూడదంటూ?

Samantha: దక్షిణాది ఇండస్ట్రీలో సమంత టాప్ హీరోయిన్. దశాబ్ద కాలంగా అగ్ర కథానాయికగా కొనసాగింది. ఇప్పుడు కొనసాగుతుందా అంటే తప్పలేని పరిస్థితి. పెళ్లికాక ముందు ఆమె స్టార్ వేరే లెవెల్. నాగచైతన్యని వివాహం చేసుకోవటం ఆ తర్వాత పెళ్లి పెటాకులు కావటం చకచక జరిగిపోయాయి. ఇక అప్పటి నుంచి ఆమె లైఫ్ లో బాధలు స్టార్ట్ అయ్యాయి. ఆ సందర్భాలను తలుచుకొని సమంత తీవ్రంగా బాధపడింది.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుం తలం ఆధారంగా గుణశేఖర్ దర్ కత్వంలో రూపొందిన మైథలాజికల్ ఫిల్మ్ శాకుంతలం. ఈ చిత్రంలో శకుంతలగా సమంత, దుష్యంత్ మహారాజుగా దేవ్మోహన్ నటించారు. ఈ మూవీకి దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే భాగ్యనగరంలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. ది ఫ్యా మిలీ మేన్ 2 వెబ్సిరీస్లో రాజీవంటి క్యారెక్టర్ చేసిన నేను వెంటనే శకుంతల పాత్ర చేయడానికి తొలుత భయపడి నో చెప్పాను. కానీ శకుంతల అంటే కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు. హుందాతనం , ఆత్మ గౌరవం కలిగిన యువతి కూడా, ఏ తరం అమ్మాయిలకైనా శకుంతల పాత్ర కనెక్ట్ అవుతుందని అందుకే ఒప్పుకున్నట్లు చెప్పారు.

నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు షూటింగ్స్ కి రమ్మని ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. ఈ విధంగా నాకు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభించిందన్నా రు. కథను నమ్మి శాకుం తలం సినిమా తీశామన్నారు గుణశేఖర్. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంలో నేనూ భాగమవడం సంతోషంగా ఉందని దిల్ రాజు అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -