Keerthy Suresh: కీర్తి సురేష్ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పడానికి అసలు రీజన్లు ఇవే!

Keerthy Suresh: స్టార్ హీరో, హీరోయిన్లు ఒక రేంజ్ కి వెళ్లడానికి వాళ్ళ కష్టం ఎంత కారణమో,అభిమానుల సపోర్ట్ కూడా అంతే కారణం అని ఒక రచయిత అన్నారు. ఆ మాట వాస్తవమే అందుకే ఎంత పెద్ద స్టార్ హీరో హీరోయిన్లు అయినా అభిమానులే నా దేవుళ్ళు అని అంటారు. అభిమానులకి ఒక హీరో హీరోయిన్ నచ్చితే వాళ్లకి గుడి కట్టేస్తారు.

 

వాళ్ల కోసం ఏమైనా చేసుకునే పిచ్చి అభిమానులు మన భారతదేశంలో ఉన్నారు. కొత్త, పాత, పెద్ద, చిన్న అని లేకుండా నటన నచ్చితే ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. అలాగే కీర్తి సురేష్ కి కూడా ఒక పిచ్చి అభిమాని ఉన్నాడు. కీర్తి సురేష్ గురించి సౌత్ ఇండియాలో అందరికీ తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్టింగ్ మొదలుపెట్టి తెలుగు తమిళ సినిమాలలో ఒక రేంజ్ లో దూసుకుపోతుంది కీర్తి సురేష్.

ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించనుంది కీర్తి సురేష్.అట్లీ డైరెక్ట్ చేసిన తేరి సినిమాని బాలీవుడ్ లో రీమిక్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సమంత పాత్రలో కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే సైరన్ వంటి సినిమాలలో బిజీగా ఉంది కీర్తి సురేష్ అయితే కీర్తి సురేష్ కి ఒక వీరాభిమాని ట్విట్టర్లో 233 లేఖలు రాశాడు.

 

అప్పటికీ బదులు ఇవ్వని కీర్తి సురేష్ 234 లేఖ కు బదులిచ్చి ఇది నా లక్కీ నంబర్ లాట్స్ ఆఫ్ లవ్. లేటుగా రిప్లై ఇచ్చినందుకు సారీ అని క్షమాపణలు అడిగింది. అంత పెద్ద స్టార్ అయ్యుండి ఒక అభిమానికి క్షమాపణలు చెప్పడం విశేషం. ఈ వార్త గురించి సోషల్ మీడియా అంతా డిస్కస్ చేస్తూ కీర్తి సురేష్ ని హైలెట్ చేస్తున్నారు. అంత పెద్ద స్టార్ అయినా ఒక అభిమాని ని క్షమాపణలు అడిగింది అని తన క్యారెక్టర్ కి ఫిదా అయిపోతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -