Sukumar: సుకుమార్ సినిమాలో ఎందుకు నటించాం రా బాబు అనుకుంటున్న హీరోయిన్స్ వీళ్ళే!

Sukumar: దర్శకుడు సుకుమార్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆర్య,100% లవ్ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా రికార్డు లను సృష్టించింది. ఈ విధంగా సుకుమార్ దర్శకుడుగా ఇండస్ట్రీలో వెలుగు వెలుగుతున్నాడు. ఇక దర్శకుడు సుకుమార్ ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో వెలుగుతున్నాడు.

ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతకు కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వరుస ఆఫర్లను తన సొంతం చేసుకుంటుంది సమంత. ఇదిలా ఉంటే సుకుమార్ చాలామంది హీరోయిన్ లకు గుర్తింపు గుర్తింపు తెచ్చి పెట్టినప్పటికీ.. కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆయన సినిమాలో ఎందుకు నటించామని అనుకుంటున్నారట. ఇక అసలు మ్యాటర్ ఏంటో మనం తెలుసుకుందాం.

ఆర్య సినిమా ద్వారా అను మెహత హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినప్పటికీ కూడా అను ఆ తర్వాత కెరీర్ పరంగా ముందుకు దూసుకు వెళ్లలేదు. రెండు సినిమాల్లో ఆఫర్లు వచ్చినప్పటికీ ఈ అమ్మడు కెరీర్ పరంగా పూర్తిగా అటకెక్కినట్లు అయింది. ఇక ఇదే కోవకు చెందిన మరో హీరోయిన్ కృతి సనన్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమాతో కృతి హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమా పూర్తిగా డిజాస్టర్ కావడంతో తరవాత ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో కనిపించలేదు. ఇక వీరిద్దరే కాకుండా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా జగడం. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన ఈషా హీరోయిన్ గా మెప్పించింది. ఈ సినిమాను సుకుమార్ ఎంతో ఆశపడి తీసినప్పటికీ సినిమా పూర్తిగా పరాజయం అవ్వక తప్పలేదు. ఈ ముగ్గురు హీరోయిన్లు సుకుమార్ సినిమాలో ఎందుకు నటించామని ఇప్పటికీ బాధపడుతున్నారట.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -