Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ కృష్ణారెడ్డి మధ్య ఆ సినిమా కోసం గొడవ జరిగిందా?

Rajendra Prasad: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో రాజేంద్రప్రసాద్ ఒకరు. రాజేంద్రప్రసాద్ హీరోగా డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీరిద్దరీ కాంబినేషన్లో రాజేంద్రుడు-గ‌జేంద్రుడు’, ‘మాయ‌లోడు’.. ఇలా హ్యాట్రిక్ కొట్టారు. ఈ సినిమాల తర్వాత వీరి కాంబినేషన్ లో ఎలాంటి సినిమాలు రాలేదా అయితే వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ ఈ విషయం గురించి ఎక్కడ కూడా స్పందించలేదు అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఎస్వి కృష్ణారెడ్డి రాజేంద్రప్రసాద్ తో తనకు వచ్చినటువంటి మనస్పర్ధలు గురించి స్పందించారు.

 

మాయలోడు సినిమా షూటింగ్ చేసే సమయంలో సౌందర్య డేట్స్ దొరకడం చాలా కష్టంగా ఉండేది కష్టపడి ఆమె కాల్ షీట్స్ సంపాదించాము. ఆమె కాల్ షీట్స్ ఇవ్వగానే రాజేంద్రప్రసాద్ గారికి ఫోన్ చేసి సౌందర్య గారి కాల్ షీట్స్ దొరికాయి వెంటనే షూటింగ్ చేయాలి అని చెప్పను కానీ ఆయన మాత్రం సౌందర్య డేట్ లకు నా డేట్స్ అడ్జస్ట్ చేయాల అంటూ యుగో ఫీలయ్యారు అప్పటినుంచి సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు షూటింగ్ కి పిలిచిన మొండికేస్తూ ఉన్నారు

ఒకపక్క సినిమా తేదీని ప్రకటించారు డబ్బింగ్ కాలేదు చినుకు చినుకు అందెలతో అనే పాట పెండింగ్ ఉంది. రాజేంద్రప్రసాద్ గారు రాలేదు దీంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరిగిందని ఇక వెంటనే నేను బాబు మోహన్ తో ఈ పాట చేస్తున్నానని చెప్పేసి అంత రెడీ చేశాను అయితే ఈ విషయం తెలిసిన రాజేంద్రప్రసాద్ మేనేజర్ ను రాయబారిగా పంపించారు అయినా నేను వినలేదు షూటింగ్ జరిగేటప్పుడు కూడా అక్కడికి వచ్చి ఇప్పటికీ మించి పోయింది లేదు ఈ పాట నేనే చేస్తాను అని చెప్పారు.

 

బాబు మోహన్ గారితో ఈ విషయం గురించి మాట్లాడను ఇక నేను వెనక్కి తగ్గను అంటూ ఈ పాటను పూర్తి చేసాము సినిమా రిలీజ్ చేసాము అయితే వీరిద్దరి కాంబినేషన్లో పాట ఎలా ఉందో చూడటానికి ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు ఇలా ఈ పాట కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన సినిమాని సక్సెస్ చేశారు అంటూ ఈ సందర్భంగా ఎస్ వి కృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -