Samantha: సమంతకు లారెన్స్ భారీ షాకివ్వనున్నారా.. ఏం జరిగిందంటే?

Samantha: ఇటీవల కాలంలో టాలీవుడ్ లో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాను విడుదల అయ్యి ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. అంతేకాకుండా చాలా వరకు చిన్న సినిమాలుగా విడుదలైన చాలా సినిమాలు మంచి మంచి కలెక్షన్స్ ను సాధిస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన చాలా సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. ఏవో ఒకటి రెండు సినిమాలు మాత్రమే డిజిస్టర్ గా నిలుస్తున్నాయి. ఇప్పటికే గత వారం రావణాసుర, మీటర్ లాంటి సినిమాలు విడుదల అయ్యి మంచి సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. ఇందులో రావణాసుర సినిమా పరవాలేదు అనిపించగా మీటర్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది.

ఇక ఈ వారం మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలే ఉన్నాయి. ఏప్రిల్ 14న శాకుంతలం, రుద్రుడు సినిమాలు ఏప్రిల్ 15న విడుదల-1 సినిమాలు విడుదల కానుంది. ఇకపోతే విడుదల సినిమా సంగతి పక్కన పెడితే శాకుంతలం రుద్రుడు సినిమాల పెద్ద గట్టి పోటీనే కనిపిస్తోంది. సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించగా గుణ టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు.

ఈ సినిమాపై మాత్రం భారీగా అంచనాలు నెలకొన్నాయి. హీరో లారెన్స్ నటించిన రుద్రుడు సినిమాపై కూడా అంతంతమాత్రంగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఏమీ లేవు. ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ వెట్రిమాన్ దర్శకత్వం వహించిన విడుదల 1సినిమా కూడా ఏప్రిల్ 15న విడుదల కానుంది. ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై పరవాలేదు అనిపించేలా అంచనాలు కనిపిస్తున్నాయి. కానీ సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాపై ఏమాత్రం ఆసక్తిని చూపించడం లేదు. అయితే కాంతార తరహాలో ఈ చిత్రం ఉండబోతోంది అని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఈ మూడు సినిమాలలో ఏది సక్సెస్ అవుతుంది ఏది డిజాస్టర్ గా నిలుస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే మరి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -