Keerthy Suresh: అవి చూపించేస్తున్న కీర్తి.. ఛండాలం అంటున్నా?

Keerthy Suresh: సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో వల్గారిటీ అనేది ఎక్కువయ్యింది. సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా సోషల్ మీడియాను బేస్ చేసుకుని హీరోయిన్స్ ప్రొసీడ్ అవుతున్నారు. మరీ ఈమధ్య కాలంలో హీరోయిన్లు తమ హాట్ ఫోటోషూట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు. క్రేజీ ఆఫర్లను పట్టేందుకు ఇటువంటి వాటిని హీరోయిన్లు ఫాలో అవుతున్నారు.

 

అయితే అందరు హీరోయిన్లు అలా విజయం సాధించడం లేదు. కీర్తి సురేష్ లాంటి వారు ఇలాంటి విషయాల్లో కాస్త వెనకబడే ఉన్నారని చెప్పాలి. హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి అవకాశాలు పొందేవారు కొందరైతే మరికొందరు హాట్ ఫోటోలను షేర్ చేసి పరువు తీసుకుంటున్నవారు ఉన్నారు. ప్రస్తుతం ఆ లిస్టులోకి కీర్తి సురేష్ వచ్చి చేరారు. కీర్తి సురేష్ ను ఎవరైనా కుందనపు బొమ్మ అని అంటారు. ఇండస్ట్రీలో కూడా ఆమెకు ఆ ట్యాగే ఉంది.

జనాలు ఆమె చీర కడితే చూడాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం అసలకి చూడ బుద్ధి కాదని కామెంట్సు చేస్తున్నారు. కాగా ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ ఎలా రెచ్చిపోయి హాట్ ఫోటో షూట్ లు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తెల్లటి చీరలో తన అందాలను వలకబోస్తూ ఆమె ఇచ్చిన కొంటె ఎక్స్ప్రేషన్స్ కు జనాలు ఫిదా అవుతున్నారు.

 

కీర్తి బరి తెగించిందని, మోడ్రెన్ వేర్ లోనే ఎక్కువ కనిపిస్తుందంటూ పలువురు ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. చీర కట్టుకుని అదరగొట్టే ఫోజులు ఇస్తూ తాను ట్రెడిషనల్ గాను మోడ్రన్ గాను రెండింటిలోనూ బాగుంటానని కీర్తి సురేష్ చెబుతోంది. అంతేకాకుండా ప్రస్తుతం తెలుపు చీరలో కీర్తి సురేష్ దిగిన హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా చిట్టి పొట్టి బట్తలు వేసుకునే కీర్తి సురేస్ ఇప్పుడు శారీలో కూడా టెంప్టింగ్ ఫోజులిచ్చి కుర్రాళ్ల మతులు పోగొడుతోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -