Roja: వైసీపీ మంత్రి రోజా ఆన్ ఫైర్.. ఆమె కామెంట్లు మీరు విన్నారా?

Roja: నందమూరి కుటుంబంలో ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు, నందమూరి ఫ్యామిలీకి చాలా గ్యాప్ ఉండేది. ఈ మధ్య కాలంలోనే కాస్త ఆ గ్యాప్ తగ్గింది. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కు తగినంత గౌరవం దక్కటంలేదని ప్యాన్స్ ఆవేదనలో ఉన్నాయి. ముఖ్యంగా బాలయ్య ఎప్పుడూ జూనియర్ ని చులకనతో చూస్తారని ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా తారకరత్న పెద్ద ఖర్మలో ఇలానే చేశారని జూనియర్ ప్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా సినీ రంగంలో స్వతహాగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ముప్పై మూవీ చేస్తున్న యంగ్ టైగర్, మెుదటి సినిమా నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆర్ఆర్ఆర్ మూవీతో తనకంటూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ ఏం లాభం ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు

 

తారకరత్న పెద్ద కర్మ సందర్భంగా జూనియర్ ఎన్టీయార్‌ని తీవ్రంగా అవమానించారు నందమూరి బాలకృష్ణ. జూనియర్, కళ్యాణ్ రామ్ అలాగే సుహాసిని ఒక చోట కూర్చున్నారు. అటు వైపుగా వచ్చిన బాలకృష్ణ, అక్కడున్న వేరే వ్యక్తిని పలకించారు. బాలయ్య తమతో మాట్లాడతారేమోనని ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లేచి నిల్చున్నా, వారిని కనీసం బాలకృష్ణ పట్టించుకోలేదు.

 

వాస్తవానికి ఆర్ఆర్ఆర్ మూవీకి సంబంధించిన అవార్డులు తీసుకునేందుకు తారక్ అమెరికాకు వెళ్లాలి. కానీ కుటుంబంలో తారకరత్న మరణం నేపథ్యంలో వెళ్లలేకపోయారు. కానీ నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి దక్కిన గౌరవమేంటని ప్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. బాలయ్య చేసిన అవమానానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -