Tollywood: ఈ టాలీవుడ్ స్టార్స్ యావరేజ్ షేర్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: టాలీవుడ్ హీరోలందరూ నిర్మాతల అవతారం ఎత్తుతున్నారు. వారు నటించే సినిమాల్లో నిర్మాణ భాగస్వాములుగా మారుతున్నారు. ఒకప్పుడు రెమ్యూనరేషన్ కే పరిమితమయ్యే హీరోలు, తమ సినిమాలకు ఖచ్చితంగా నిర్మాతలుగా ఉంటున్నారు. ఒకప్పుడు బాలీవుడ్ కే పరిమితమైన ఈ ట్రెండ్ టాలీవుడ్ కి పాకింది. దీంతో అమాంతం లాభాలు గడిస్తున్నారు మన హీరోలు.

 

హీరోలంటే సినిమాలు చేసేందుకు ఒప్పందం చేసుకోవటం, అందకు తగ్గటు పారితోషకం మాట్లాడుకునేవారు. ఇప్పుడు కాలం మారిపోయింది. పారితోషకం తక్కువగానే తీసుకొని, సినిమా హిట్ అయితే అందులో షేర్ తీసుకుంటున్నారు. కొద్ది కాలం నుంచి ఈ తరహా పొకడ స్టార్ అయ్యింది.
తెలుగులోని టాప్ హీరోలంతా ఇలానే చేస్తున్నట్లు సమాచారం. ఉంది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ సహా తదితర హీరోలు అంతా ఈ కోవలోనే ఉన్నారు.

డార్లింగ్ ప్రభాస్ గత ఐదు సినిమాకు ఏకంగా 145 కోట్ల రూపాయల షేర్ పొందినట్లు టాలీవుడ్ వర్గాల నుంచి తెలిసింది. భారీ మెుత్తంలోనే షేరులు తీసుకున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ గా వెలుగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం భారీగానే షేరులు తన సినిమా నుంచి పొందారు. 135 కోట్లు లాభం పొందినట్లు తెలిసింది. ఇది చాలా పెద్ద అమౌంట్ అంటున్నాయి సినీ వర్గాలు. ఇక వరసగా రామ్ చరణ్, మహేష్ బాబు రూ. 131, 108 కోట్ల రూపాయల షేరులు పొందారు. చిరంజీవి, అల్లుఅర్జున్, పవన్ రూ. 91, 91, 70 కోట్ల రూపాయల షేరులు పొందారు. ఇంత పెద్ద మెుత్తం షేరు తీసుకోవటంతో సినీ వర్గాలు కూడా షాక్ కు గురయ్యాయి. మరోవైపు సినిమాలు షేరులు తీసుకోవటం వల్ల నిర్మాతకు కూడా కాస్త భారం తగ్గుతోందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -