Sri Reddy: ఎందుకురా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు.. శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!

Sri Reddy: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ నటి శ్రీ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. శ్రీ రెడ్డి వివాదాస్పద నటిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదంతో ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఎక్కువగా కాంట్రవర్సీలు క్రియేట్ చేసే విధంగా కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తిని టార్గెట్ చేస్తూ వారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో రెడ్డి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.

కాగా మొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ యూట్యూబ్ లో వంటలు చేసుకుంటూ ఉన్న శ్రీ రెడ్డి ఈ మధ్యకాలంలో మళ్లీ రెచ్చిపోయి కామెంట్స్ చేయడంతో పాటు లేనిపోని వివాదాలను కొని తెచ్చుకుంటుంది. తాజాగా శ్రీరెడ్డి యాంకర్ నటి అనసూయ ను టార్గెట్ చేసింది. అనసూయ తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. వీడియో కాస్త వైరల్ కావడంతో అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. తాజాగా శ్రీరెడ్డి ఆ వీడియో గురించి స్పందిస్తూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది. కాగా ఈ విషయంపై శ్రీ రెడ్డి స్పందిస్తూ ఎందుకురా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

అనసూయ ఎందుకు ఏడుస్తుందో చాలామందికి అర్థం కాలేదని శ్రీరెడ్డి పేర్కొన్నారు.సింపుల్ గా చెప్పాలంటే తను లోపల ఒకటి బయట ఒకటి కాకుండా తన మనస్సు ఏం చెబితే అలా సోషల్ మీడియాలో భావాలను పంచుకుంటారని శ్రీరెడ్డి వెల్లడించారు. అనసూయ చెప్పేది నచ్చని వాళ్లు తనకు తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ కామెంట్లు అనసూయను బాధిస్తున్నాయని శ్రీరెడ్డి చెప్పుకొచ్చారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -