Roopa Lakshmi: విజయశాంతిని చూస్తే అలా అనిపిస్తుంది.. అందుకే రూడ్ గా మాట్లాడాను: నటి రూపలక్ష్మి

Roopa Lakshmi: తెలుగు సినీప్రియలకు యాక్టర్ రూప లక్ష్మి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. పలు సినిమాల్లో హీరో తల్లి పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అలా తల్లి రోల్స్ చేస్తూ తెలుగు నాట తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకుంది. రూప విష్ణు హీరో గా నటించిన నీది నాది ఒకటే కథ అనే ఈ సినిమాలో హీరో తల్లిగా నటించింది. ఈ సినిమాతో ప్రేక్షకుల విమర్శలకు ప్రశంసలందుకుంది.

ఆ పాత్రలో డైలాగులు, కామెడీ పంచు లతో ప్రేక్షకులను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. ఇలా రూప లక్ష్మి దాదాపు 50 సినిమాలుకు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అంతేకాకుండా పలు బుల్లితెర ధారావాహికలో కూడా రూప నటించింది. అలా వెండి తెరపై ఇటు బుల్లితెరపై కూడా రూప నటనలో తెలుగు నాట తనకంటూ చరగని ముద్ర ఏర్పరచుకుంది. ఇక రూప ప్రస్తుతం సినీ రంగంలో బిజీగా ఉండడం వల్ల బుల్లితెరపై కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రూప కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. విజయశాంతి తో తను ఒక స్క్రీన్ షేర్ చేసుకుంది. ఈ క్రమంలో విజయశాంతి గురించి మాట్లాడుతూ రూప విజయశాంతి గారిని చూస్తే నాకు ఒక లెజెండ్ ని చూసినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా తన పక్కన నటిస్తుంటే నాకు ఏదో గొప్పగా ఫీలింగ్ అనిపిస్తుంది అని రూప తెలిపింది.

అంతేకాకుండా నేను చాలా నిజాయితీగా ఉంటాను. నాకు పేమెంట్ విషయంలో ఒకసారి తేడా చేశారు. నేను పేమెంట్ గురించి వారికి ముందుగానే వివరించాను. కానీ నాకు ఆ విషయంలో తేడా చేశారు. నేను ఈ నేపథ్యంలో వారిపై కొంచెం రూడ్ గా మాట్లాడాను. కానీ ఆ తర్వాత నేను దీనికి అంత రూడ్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు అని గ్రహించుకున్నాను అన్నట్లు రూప ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -