Aishwarya Rai: అభిషేక్ తో విడాకులు.. కొత్త సందేహాలు పుట్టిస్తున్న ఐశ్వర్య.. విడాకులకు కారణమిదేనా?

Aishwarya Rai: సినీ రంగం అన్నాక విడాకులు ఈ మధ్య కామన్ అయిపోతున్నాయి. మన తెలుగులోనే అనుకుంటే మరోవైపు హిందీలో కూడా విడాకులు తరచుగా జరుగుతున్నాయి. అలాగే ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ల మీద కూడా విడాకులు తీసుకుంటున్నారు అని చాలా పుకార్లు రేపబడ్డాయి. దీనికోసం ప్రూఫ్లతో, వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టారు కొన్ని మంది. కానీ ఇదంతా ఫేక్ అంటూ వాళ్ళిద్దరూ స్పందించడంతో కొంచెం కూల్ అయ్యారు అభిమానులు.

కానీ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన వల్ల మళ్ళీ వీళ్ళిద్దరూ విడాకులు తీసుకుంటున్నారేమో అని డౌట్ అభిమానుల్లో పెరుగుతుంది. అదేంటంటే అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా ఐశ్వర్యారాయ్ తనకి విషెస్ చెబుతూ ఎప్పుడూ ఇలాగే ఆనందంగా ఉండాలి అని చెప్పింది. అయితే ఆ ఫోటోలో అమితాబ్ బచ్చన్ అలాగే తన కూతురు ఆరాధ్య కూడా ఉంది. కానీ ఇది క్రాప్ చేసి ఎడిట్ చేసిన ఫోటో అని తెలుస్తుంది.

అది అమితాబ్ బచ్చన్ తన కుటుంబంతో సహా దిగిన ఫోటో కానీ ఐశ్వర్య మాత్రం కేవలం అమితాబ్ బచ్చన్ ని తన కూతుర్ని మాత్రమే ఉంచింది. అయితే జయా బచ్చన్ ఐశ్వర్యరాయ్ వైవాహిక జీవితంలో ఏదైనా చిచ్చులు పెడుతూ ఉండొచ్చు అందుకే అతని కట్ చేసి దూరం పెడుతున్నట్టు ఉన్నది ఐశ్వర్య. దానికోసమే ఇంస్టాగ్రామ్ లో కూడా వాళ్లందరినీ కట్ చేసి కేవలం తాత మనవరాలు ఫోటో మాత్రమే పెట్టింది.

ఈ సందర్భమే కాదు గతంలో చాలా సందర్భాలలో జయాబచ్చన్ ఐశ్వర్యతో సరిగ్గా ప్రవర్తించకపోవడం చాలా మంది గమనించారు. దీన్ని తట్టుకుంటున్న ఐశ్వర్య ఓపిక వదిలి విడాకులు తీసుకొనే ఆలోచనలో ఉందేమో అని అభిమానులు సందేహ పడుతున్నారు. మరి ఈ డౌట్లకు క్లారిటీ ఇచ్చేది కేవలం వాళ్లు మాత్రమే. కానీ చూస్తే ఇటు ఐశ్వర్యారాయ్ అటు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ దీనికి జవాబులు ఇవ్వకుండా నెగ్లెట్ చేస్తున్నారు మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుందో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -