Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ కు అతి భయంకరమైన జబ్బు.. ఆ నీళ్లు త్రాగడమే అసలు కారణమా!

Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ ఒక భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994 సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారు. ఆమె ఎన్నో సినిమాలలో, యాడ్స్ లలో నటించింది. 2009 లో భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది. ప్రపంచంలో అత్యంత అందమైన వారిలో ఒకరిగా ఐశ్వర్య నిలిచింది.

తొలిసారిగా 1997లో తమిళంలో ఇరువర్ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అదే సంవత్సరంలో హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమా నటించడం జరిగింది. ఇక 1998లో వచ్చిన జీన్స్ సినిమా ద్వారా మొదటి హిట్ ను తన అకౌంట్లో వేసుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఒకవైపు సినిమాలలో, మరోవైపు యాడ్లతో బిజీగా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

ఇక ఎన్నో అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్నారు. అయితే అందాల తార ఐశ్వర్యరాయ్ హెల్త్ ఇష్యూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె నటించిన తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఐశ్వర్య మధ్యలోనే వెళ్లిపోవడం ఈ చర్చకు దారి తీసింది. ఆమె ఎక్కడైనా చల్లని నీరు త్రాగకుండా జాగ్రత్త తీసుకుంటారు.

ఈ ఈవెంట్లో పొరపాటున చల్లని నీరు త్రాగడం ద్వారా చర్మంపై కాస్త దురద వచ్చి అక్కడి నుండి వెళ్లిపోయారని, ఆమెకు అతి భయంకరమైన జబ్బు ఉందని, చల్లటి పదార్థాలు తిన్న, త్రాగిన కోల్డ్ తోపాటు స్కిన్ ఎలర్జీ సమస్య కూడా ఉందని ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్. నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ద్వారా ఈ న్యూస్ వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -