Alert for men: మగాళ్లకు అలర్ట్.. ఈ విషయం తెలిస్తే మగాళ్లు ఆ తప్పులు చేరట!

Alert for men: సాధారణంగా మగ పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత వారి శరీరంలో హార్మోన్లలో పెద్ద ఎత్తున మార్పులు జరుగుతాయి. ఇలా హార్మోన్ల మార్పు కారణంగా వారిలో మగతనం అనేది ఏర్పడుతుంది అంటే ఇత్త వయసుకు వచ్చిన తర్వాత టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి కావడం చేత వారికి గడ్డం మీసాలు రావడం వంటివి జరుగుతాయి. అదేవిధంగా వీర్యకణాల ఉత్పత్తి కూడా అధికంగా ఉంటుంది.

ఎవరికైతే టెస్టోస్టిరాన్ హార్మోన్ తక్కువ స్థాయిలో ఉత్పత్తి అవుతుందో అలాంటి వారిలో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకుంటాయి వారు మాట్లాడుతున్నప్పుడు గొంతు స్పష్టంగా లేకపోవడం మీసాలు గడ్డాలు రాకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా తమ శరీరంలో మగవారిలో వచ్చే మార్పులు రాకపోవడంతో చాలామంది వారి సమస్యను బయటకు చెప్పుకోలేక ఎంతో కుమిలిపోతూ ఉంటారు అయితే ఇలాంటి సమస్యతో బాధపడే వారికి అద్భుతమైన ఔషధం అందుబాటులో ఉంది.

 

ఆయుర్వేద నిపుణుల ప్రకారం మార్కెట్లో శిలాజిత్ అనే అద్భుతమైన ఆయుర్వేద ఔషధం దొరుకుతుంది దీనిని ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు చిటికెడు ఆవు పాలలో తాగటం వల్ల మగవారిలో హార్మోన్ల ఉత్పత్తి అధికమవుతుంది. ముఖ్యంగా మగతనానికి అవసరమైనటువంటి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా ఉండటం చేత ఎన్నో రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఈ శిలాజిత్ ఔషధాన్ని దాదాపు 3 నెలల పాటు క్రమం తప్పకుండా వాడినప్పుడే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

 

ఇలా శిలాజిత్ ఉపయోగించడం వల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతూ వీర్యకణాల స్థాయిని కూడా పెంచుతుంది.తద్వారా సంతానలేమి సమస్యతో బాధపడే వారికి కూడా సంతానయోగం కలుగుతుంది. ఇక అధిక శరీర బరువు ఉన్నవారికి కూడా శిలాజిత్ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇకపోతే చాలామందిలో శీగ్ర్రస్కలనం,అంగస్తంభం వంటివి జరుగుతుంటాయి అలాగే మరికొందరు శృంగారం పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపించరు అలాంటివారు మూడు నెలల పాటు ఈ శిలాజిత్ తీసుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు.ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ అద్భుతమైన ఔషధ రహస్యం తెలిస్తే ఇకపై ఎవరూ కూడా ఈ సమస్యలతో బాధపడరు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -