Cancer Hospital: ఈ ఆస్పత్రిలో క్యాన్సర్ ను కచ్చితంగా నయం చేస్తారట.. ఎక్కడంటే?

Cancer Hospital: ప్రస్తుత కాలంలో ఖరీదైన అతి భయంకరమైన వ్యాధి ఏదైనా ఉంది అంటే అది క్యాన్సర్ అని మాత్రమే చెప్పాలి.ప్రస్తుతం క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య అధికమవుతుంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని పండు మొసలి వారి వరకు వివిధ రకాల క్యాన్సర్ సమస్యలతో బాధపడుతూ మరణిస్తున్నారు. ఇలా క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకోవాలంటే ఎంతో ఖరీదైనది కావడంతో చాలామంది చికిత్స అందక మరణిస్తున్నారు అయితే ఇలాంటి వారికి ఇది శుభవార్త అని చెప్పాలి.భయంకరమైన ఈ క్యాన్సర్ ను కేవలం 300 రూపాయలతో నయం చేసుకోవచ్చు.

 

కేవలం 300 తో క్యాన్సర్ వ్యాధిని నయం చేసేవైద్యుడు ఉన్నారు ఎలాంటి క్యాన్సర్ అయిన ఏ స్టేజిలో ఉన్న కేవలం చెట్లు ఆకులు బెరడుల ద్వారా మాత్రమే నయం చేస్తున్నారు. మరి ఆయన పూర్తి పేరు వివరాల విషయానికి వస్తే… శ్రీ N.S.నారాయణ మూర్తి గారు,

శ్రీ ఆ హాస్పిటల్ పేరు :

N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER
NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA
KARNATAKA, PHONE NO: 08183-258033


క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు హిందీ, కన్నడ, భాషలలో మాట్లాడుతారు. తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు.ఈయన వద్దకు వచ్చే పేషెంట్లు రిపోర్ట్స్ తీసుకొస్తే చాలా మంచిది రిపోర్ట్స్ లేకపోయినా మనిషిని చూసి మందు ఇస్తారు. ఇక ఆ మందులు ఎలా వాడాలో కూడా సూచిస్తారు.

 

పై తెలిపిన ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు ఇక వ్యక్తిగతంగా కలిస్తే ఇంకా మంచిది. అపాయింట్మెంట్ అనేది లేదు, Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది.చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేకముగా Q ను ఆపి చూసి మందు ఇచ్చి పంపుతారు. 18 రకాల క్యాన్సర్లకు మందు ఈయన మందు ఇస్తారు.ఇక పేషంట్స్ వెళ్లలేని పరిస్థితిలో ఉంటే వారి రిపోర్ట్ తీసుకొని కుటుంబ సభ్యులు వెళ్లిన మందులు ఇచ్చి పంపిస్తారు.

 

గురువారము, ఆదివారము ఈ రెండురోజులు మాత్రమే ఉదయము 8:00 గం ల నుండి అందరిని చూసి మందులు ఇచ్చిగాని వెళ్లరు అర్దరాత్రి అయిన అందరికీ మందులు ఇచ్చి పంపిస్తారు. గురువారము మందు పొందాలి అంటే బుధవారము పొద్దుటినుండే Q మొదలవుతుంది ఆదివారము మందు పొందాలి అంటే శనివారము పొద్దుటినుండే Q మొదలవుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -