Manchu Manoj: మనోజ్ పెళ్లి మండపంలో జరిగిన ఈ గొడవ గురించి తెలుసా?

Manchu Manoj: మొత్తానికి ఇంతకాలం వచ్చిన వార్తలను నిజం చేశారు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి. గత కొన్ని రోజుల నుండి వీరిద్దరూ కలిసి తిరగటంతో వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుంది అని.. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని జోరుగా వార్తలు వచ్చాయి. అంతేకాకుండా గతంలో ఓ పుణ్యక్షేత్రంలో పూజలు చేయించుకోవడంతో కూడా అనుమానాలు మరింత బలపడ్డాయి.

 

ఆ సమయంలో వీరిద్దరూ ఈ విషయం గురించి స్పందించలేదు. అలా కొంత కాలం మౌనంగా ఉండి ఇటీవలే తాము పెళ్లి చేసుకోబోతున్నాము అన్నట్లు చిన్న హింట్ ఇచ్చారు. మొత్తానికి రీసెంట్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకొని ఆ వార్తలను నిజం చేశారు. అప్పటికే మనోజ్ 2017లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోగా.. మనస్పర్ధలు కారణాలతో 2019లో విడాకులు తీసుకున్నాడు.

 

ఇక భూమా మౌనిక రెడ్డికి కూడా మొదట ఓ వ్యక్తితో పెళ్లి కాగా ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అలా కొన్ని కారణాల వల్ల ఆమె తన మొదటి భర్తతో విడిపోయింది. ఇక భూమా మౌనిక రెడ్డి ఎవరో కాదు.. దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండో కూతురు. అయితే మొత్తానికి మనోజ్, మౌనిక తమ గత చేదు అనుభవాలను చెరిపి వేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇక మౌనిక కొడుకును మనోజ్ సొంత కొడుకు లాగా చూసుకుంటున్నాడు. అయితే ఇదంతా పక్కకు పెడితే.. పెళ్లి మండపంలో ఒక చిన్న ఎమోషనల్ గొడవ జరిగినట్లు తెలిసింది. అంతేకాకుండా వారి పెళ్లికి సంబంధించిన ఫోటోలలో కూడా మనోజ్ బాగా ఎమోషనల్ తో ఉన్నట్లు కనిపించాడు.

 

పెళ్లి స్టేజ్ ఎక్కకు ముందే మనోజ్ చాలా ఎమోషనల్ అయినట్లు తెలిసింది. కారణం ఏంటంటే మౌనిక రెడ్డి అమ్మానాన్నలు ఈ శుభ సమయంలో తమ వద్ద లేకపోవటంతో మనోజ్ ఎమోషనల్ అయినట్లు తెలిసింది. అంతే కాకుండా మౌనిక రెడ్డి కూడా బాగా ఎమోషనల్ అయినట్టు తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -