Manchu Manoj: హీరో మనోజ్ చేసిన అతిపెద్ద తప్పు ఏంటో మీకు తెలుసా?

Manchu Manoj: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు మనోజ్ మొత్తానికి మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి వీరి గురించి రోజుకు ఒక వార్త బయటకి వస్తుంది. ఒకవైపు వ్యక్తిగతంగా మరోవైపు రాజకీయపరంగా బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అవి మాత్రం బాగా వైరల్ అవుతున్నాయి.

 

అయితే తాజాగా మరో వార్త కూడా బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే మనోజ్ ఒక పెద్ద తప్పు చేశాడని.. మరో అమ్మాయి జీవితం నాశనం చేశాడు అని తెలుస్తుంది. అయితే ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. మనోజ్ గతంలో ప్రణీత రెడ్డి అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడం వల్ల ఇద్దరు విడిపోయారు.

ఇక భూమా మౌనిక రెడ్డికి కూడా ఓ వ్యాపారవేతతో పెళ్లి జరగగా వారికి ఒక కొడుకు జన్మించాడు. అయితే వీళ్ళ మధ్య కూడా మనస్పర్ధలు రావడంతో వీరు కూడా విడిపోయారు. అలా మౌనిక రెడ్డి, మనోజ్ మధ్య స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారి చివరికి పెళ్లి వరకు చేరుకుంది. అయితే వీరిద్దరి మధ్య బంధం ఇప్పటిది కాదని.. 12 ఏళ్ల నుంచి తమ మధ్య మంచి స్నేహం ఉందని గతంలో మనోజ్ చెప్పినట్లు తెలిసింది.

 

అంటే భూమా, మంచు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో మంచి సన్నిహితముందని.. అప్పటినుంచి వీరిద్దరు కూడా బాగా క్లోజ్ గా ఉన్నారని.. కానీ వీరి విషయం అప్పుడు బయటపడలేదని.. ఇద్దరికీ వేరువేరు పెళ్లిళ్లు కాగా మనోజ్ మాత్రం మౌనికను మర్చిపోలేక ఉన్నాడని.. దీంతో మనోజ్ కు ప్రణీత రెడ్డి తో పెళ్లయిన కూడా.. మౌనిక తో గంటలు తరబడి మాట్లాడాడు అని.. దీంతో మౌనిక భర్త తనకు కొన్ని కండిషన్లు కూడా పెట్టడంతో వారి మధ్య గొడవలు జరిగి విడిపోయారని..

 

అయితే మనోజ్ కూడా మౌనిక మీద ఉన్న ప్రేమతో ప్రణీత రెడ్డితో క్లోజ్ గా ఉండలేక గొడవలు పెట్టుకుని విడిపోయారు అని.. అలా మౌనిక సంసారం నాశనం కావటానికి, ప్రణతి రెడ్డి లైఫ్ నాశనం కావటానికి మనోజ్ కారణమని సోషల్ మీడియాలో బాగా వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ కొందరు మాత్రం ఇవి కొట్టి పారేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -