Niharika: ఒకవైపే మాట్లాడకూడదు.. నిహారిక భర్త షాకింగ్ కామెంట్స్ వైరల్!

Niharika: విడాకుల తర్వాత నిహారిక కొనిదెల చాలా నెలలు వరకు సోషల్ మీడియాలో ఇన్ ఆక్టివ్ గా ఉంది. కొన్ని రోజుల ముందే మళ్ళీ యాక్టివ్ గా ఎప్పటికప్పుడు పోస్ట్లు పెడుతుంది. ఈమధ్య హోస్ట్ నిఖిల్ విజయేంద్ర సింహ నిహారికతో ఒక క్యాస్ట్ విడుదల చేశాడు. ఇందులో నిహారికతను పెళ్లి గురించి తన విడాకులు గురించి మనసులోని మాటలన్నీ పంచుకుంది. దీని గురించి ఇంటర్నెట్ అంతా చర్చలు జరిగాయి.

 

అందరూ నన్నే ట్రోల్ చేశారు, సోషల్ మీడియా అంతా నాకు వ్యక్తీరేకంగానే ఉంది కానీ నా ఫ్యామిలీ వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేశారు. ఇందులో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. ఎవరూ విడిపోవాలని పెళ్లి చేసుకోరు కదా ఇది నాకు ఒక పాఠంలా అనిపించింది. ఎవరిని నమ్మకూడదని అర్థమయింది అని నిహారిక చెప్పింది.

దీనికి తన మాజి భర్త అయిన చైతన్య బదులు సమాధానం ఇస్తూ సోషల్ మీడియాలో నిహారిక మీద పడుతున్న నెగిటివిటీ ప్రభావం గురించి మాట్లాడినందుకు అభినందనలు. కానీ ఇలాంటి విషయాలు చర్చించినప్పుడు కేవలం ఒకరి వైపే కాకుండా ఇంకొకరి వైపు కూడా తెలుసుకొని మాట్లాడాలి. ఇది ఇలా జరగడం రెండోసారి. కేవలం రీచ్ కోసం ఇలా మాట్లాడితే ఇంకొకరికి ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇలాంటి చర్చలు ఏమైనా పెట్టాలనుకుంటే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడండి.

 

అంతేకానీ ఒకర్ని కూర్చోబెట్టి వాళ్ళ అభిప్రాయాన్ని మాత్రమే తెలిపి సోషల్ మీడియాలో రాంగ్ మెసేజ్ ని పాస్ చేయొద్దు. విడాకులు గురించి మాట్లాడకూడదు మాట్లాడినా అందులో నుంచి బయటికి ఎలా రావాలి అనే దాని గురించి మాట్లాడాలి. విడాకులైన తర్వాత ఇద్దరికీ అంతే నష్టం కలుగుతుంది. ఒకరి గురించే మాట్లాడుతూ సోషల్ మీడియాని తప్పుదారిలో వాడుతూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు అని చైతన్య, నిఖిల్ ట్విట్టర్ పోస్ట్ కింద ట్వీట్ చేశారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -