NTR: ఎక్కడ చూసినా అవే నినాదాలు.. తారక్ సీఎం కావడం ఖాయమా?

NTR: వచ్చే ఏడాది ఏపీలో రాష్ట్ర ఎన్నికలు జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో ఎన్నికలకు సంబంధించిన వేడి అప్పుడే మొదలైంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఎలా అయినా వచ్చే ఏడాది కామే గెలుస్తాము అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. మరొకవైపు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేశారు. ఇప్పటికే టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రను మరదలు పెట్టిన విషయం తెలిసిందే. పాదయాత్ర 99 వ రోజుకు చేరుకుంది.

ఏపీలోనే పలు జిల్లాలు గ్రామాలు పల్లెటూర్లలో పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ వచ్చి ఎన్నికలలో గెలిపించమని కోరుతూ ప్రజల కోసం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం టీడీపీ నేతలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకటి నినాదం వినిపిస్తోంది. అదే సీఎం ఎన్టీఆర్. ప్రస్తుతం టీడీపీ నేతలు ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతుండగా అక్కడ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ నేతలు ఎక్కడ చూసినా కూడా ఈ నినాదంతో ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.

 

ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఆసక్తిని కనబడటం లేదు. అంతేకాకుండా 2024 లో జరిగే ఎన్నికలలో తప్పకుండా ఎన్టీఆర్ ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటే టీడీపీ పక్కాగా గెలవడం ఖాయం అని కూడా తెలుస్తోంది. కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు. అయితే ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే 2039 నాటికి తారక్ సీఎం అవ్వడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -