Tongue Spots: నాలుక మీద మచ్చలు ఉంటే అలా జరిగే ఛాన్స్ ఉందా.. ఏం జరిగిందంటే?

Tongue Spots: మనలో చాలామంది ఈ నాలుగు మీద మచ్చలు ఉంటాయి. కొంతమంది కొన్ని మధ్యలో ఉంటే కొంత మందికి నాన్నకు అంత కూడా నల్లగా మచ్చలు ఉంటాయి. అలా నాలుగు మీద మచ్చలు ఉండేవారు నోటితో ఏది అంటే అది జరుగుతుందని అంటూ ఉంటారు. కాగా పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం నాలుక మీద మచ్చలు ఉంటే ఏమవుతుంది? నిజంగానే నాలుక మీద మచ్చలు ఉన్నవారు ఏది చెబితే అది జరుగుతుందా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నాలుక మీద మచ్చలు ఉన్న వాళ్ళకి, వాక్ పటిమ, వాక్ సిద్ధి ఉంటుందనీ, వారు అన్నవి, చెప్పినవి కానీ జరుగుతాయని అంటారు.

నాలుక మీద ఉండే పుట్టు మచ్చలకు ప్రాముఖ్యత ఏంటనేది చూస్తే సరస్వతీ దేవి ఉపాసన తరతరాల్లో బాగా చేసి వున్నా, సరస్వతి దేవి కటాక్షం వున్నా వారి నాలుక మీద అమ్మవారు ఐం అనే బీజాక్షరం రాసి ఉంటుందట. అదే పుట్టు మచ్చగా కనబడుతుంది అని పెద్దలు అంటారు. అయితే ఇందులో రెండు రకాలు. ఒకటి చెడు ఎక్కువగా మాట్లాడే వారు. చెడుకు సంబంధించినవి వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతుంటారు. అవి జరుగుతుంటాయి. వీరికి ఎక్కువ గౌరవం లభించదు. దైవానుగ్రహం కనుక ఇంకా పెరగాలంటే మంచే మాట్లాడాలి.

 

పుట్టుమచ్చల శాస్త్రం ప్రకారం వాక్ సిద్ధి నాలుకపై ఐం రాయడం వలన వస్తుంది. అయితే అలా వున్న వాళ్ళు అనవసరంగా మాట్లాడకుండా, అబద్ధాలు పలకకుండా కేవలం ఎవ‌రు అయితే సత్యాన్ని మాట్లాడతారో వారికే మంచి జరుగుతుంది. ఎక్కువ, తక్కువ కాకుండా సరిగ్గా మాట్లాడితే వారికి అమ్మవారి కటాక్షం లభిస్తుంది. దైవనుగ్రహం కూడా బాగా పెరుగుతుంది. కానీ అదే ప‌నిగా అబద్దాలు చెబుతూ వుండే వాళ్లకి మాత్రం ఆ శక్తి ఉండదు. వీరికి ఎక్కువ గౌరవం ఉండదు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -