Devotional: ఈ స్తోత్రాన్ని చదివితే ఆర్థిక బాధలు తొలగిపోయి పిల్లలు వృద్ధిలోకి వస్తారట.. ఎలా జపించాలంటే?

Devotional: సాధారణంగా మనం ఇంట్లో ప్రశాంతంగా సంతోషంగా ఉండాలన్న పిల్లలు మన మాట వినాలన్న వారు మంచి అభివృద్ధిలోకి రావాలన్నా ప్రతి ఒక్కరూ కూడా దేవదేవతలను నమస్కరిస్తూ వారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు.ఇలా పూజలు చేయటం వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా పిల్లలు కూడా మంచిగా అభివృద్ధి చెందుతారని భావిస్తూ ఉంటారు. అయితే ఇలా ఇంట్లో అంతా శుభమే జరగాలి అంటే తప్పనిసరిగా ఈ విష్ణు సహస్రనామాలను చదవడం ఎంతో మంచిది.

ఈ విధంగా విష్ణు సహస్రనామాలను చదివే వారు తప్పనిసరిగా ఈ నియమాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఎవరైనా సరే విష్ణు సహస్రనామాలను చదువుకోవచ్చు. ఎప్పుడైనా మంత్ర జపం చేసేటప్పుడు ఒక దగ్గర స్థిరంగా కూర్చుని మాత్రమే చేయాలి. కానీ నామాలని మాత్రం అటూ ఇటూ తిరుగుతూ చదువుకోవచ్చు ఉదయం నిద్ర లేచేటప్పుడు శ్రీహరిని తలుచుకుని నిద్ర లేవడం ఎంతో మంచిది.

 

శాస్త్రం ప్రకారం మంచం మీద పడుకుని దైవానికి సంబంధించి ఎలాంటి పనులు కూడా చేయకూడదు. కానీ విష్ణు సహస్రనామానికి అలాంటి నిబంధన లేదు. అనారోగ్యంతో బాధపడేవారు ఔషధాన్ని మంచం మీద నుంచి తీసుకోకూడదు కానీ విష్ణు సహస్రనామాలను చదవాలి అనిపిస్తే చదువుకోవచ్చు. ఇంట్లో పిల్లలు మన మాట వినాలన్న వారు మంచి ఆరోగ్యంతో చదువులలో రాణించాలన్న, ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఈ విష్ణు సహస్రనామాలను చదవడం వల్ల అంతా మంచే జరుగుతుంది.

Related Articles

ట్రేండింగ్

Union Minister Piyush Goyal: వైఎస్సార్ ను సైతం ముంచేసిన సీఎం జగన్.. ఆ కేసులో కావాలనే ఇరికించారా?

Union Minister Piyush Goyal: వైయస్సార్ కాలనీ పట్ల కేంద్రమంత్రి పియూష్ గోయెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో పీయూష్ గోయల్ విలేకరులతో మాట్లాడుతూ జగన్ పాలనపట్ల విరుచుకుపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్...
- Advertisement -
- Advertisement -