Pooja: ఈ విధంగా పూజలు చేస్తే మాత్రం కుటుంబానికి శుభం కలుగుతుందా?

Pooja: మన గ్రహచారం బాగోలేనప్పుడు ఎన్ని రకాలు ఉద్యోగాలు చేస్తున్న ఎన్ని వ్యాపారాలు ప్రారంభించిన సంపాదించిన ధనం సంపాదించినట్లుగానే పోతుంది. ఒకవేళ సంపాదన వచ్చిన చేతిలో నిలబడదు. ఇంట్లో పేదరికం తాండవిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తీవ్ర నష్టాలని కలిగించి నడిరోడ్డు మీద నిలబడుతుంది. అయితే కటిక పేదరికం నుంచి బయట పడాలంటే ఈ పూజలు చేయండి.


ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని వేడుకొని లక్ష్మీ గవ్వల ముడుపు కడితే కలియుగ ప్రత్యక్ష దైవం పేదరికం పోగొడతాడని పెద్దలు చెబుతారు. ఉద్యోగం లేక ఇబ్బంది పడే వాళ్ళు 8 సోమవారాలు.. పంచామృతాలతో స్పటిక లింగాన్ని అభిషేకించి అరటి పండ్లను నైవేద్యంగా పెడితే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అలాగే వాస్తు దోషాలు ఏమైనా ఉంటే పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి మూడు బిల్వపత్రాలని సమర్పించండి.

జాతక దోషాలు ఏమైనా ఉంటే ఎర్రటి గుడ్డలు 11 రూపాయలు పసుపు కొమ్ములను వేసి శనివారం నాడు పొడుపు కట్టండి. వ్యాపారంలో అభివృద్ధి లేనట్లయితే రాగి పాత్రలో పసుపు నీళ్లు వేసి 108 సార్లు శ్రీ ధనలక్ష్మి నమః అనే జపిస్తే వ్యాపారంలో లాభాలు వస్తాయి. అదే మీరు తీవ్రమైన శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆదివారం శుక్రవారం దుర్గాదేవిని పూజించండి అమ్మవారికి ఎర్రని గాజులుని ఎర్రని సమర్పించండి.

నీ కష్టాన్ని అమ్మవారు కచ్చితంగా తీరుస్తుంది. అదే మీరు ఆర్థిక బాధ్యతలతో సతమతమవుతున్నట్లయితే శుక్రవారం నాడు చీమలకి గుప్పెడు పంచదారని వేయండి ఇలా చేయడం వలన అప్పుల బాధ నుంచి బయటపడవచ్చు. శనివారం పూట నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అదే మీకు గ్రహ దోషాలు ఉంటే ఆదివారం సూర్యదేవుడు పూజించండి. సూర్య దేవునికి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేయటం వలన గ్రహదోషాలు నశిస్తాయి. మీరు ఏ పూజ చేసినా జరిగి తీరుతుంది అని నమ్మకంతో పూజ ప్రారంభించండి. అనుమానంతో చేసే ఏ పూజ ఫలించదని గ్రహించండి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -