Hanuman: ఈ హనుమంతుని స్తోత్రం చదివితే ఎలాంటి కష్టం అయినా కచ్చితంగా పోతుందట!

Hanuman: మనిషి అన్న తర్వాత సాధారణంగా కష్టాలు ఉండడం సర్వసాధారణం.ఇలా చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారు ఈ సమస్యల నుంచి బయటపడాలి అంటే హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించడం ఎంతో మంచిది ఇలా ఆంజనేయస్వామిని పూజించడం వల్ల ఎటువంటి బాధలైనా తొలగిపోతాయని భావిస్తారు. ఇక ఆంజనేయస్వామిని ఈ స్త్రోత్రం చదువుతూ పూజించడం వల్ల ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.

హనుమంతుడి లాంగులని పూజించడం వల్ల ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ఇక్కడ లాంగులం అంటే ఆంజనేయ స్వామి తోక అని అర్థం. తోక కారణంగా ఆంజనేయస్వామి లంకకు నిప్పు పెట్టి ఎంతోమంది రాక్షసులను అంతమొందించారు. అందుకే మనం కష్టాలలో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి తోక ఉన్నటువంటి చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించడం ఎంతో మంచిది.

 

41 రోజులపాటు ఈ చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు చేసి లాంగుల స్తోత్రం చదవాలి. ఇక ఈ పూజ ప్రారంభించాలి అంటే శనివారం లేదా మంగళవారం ఈ పూజను ప్రారంభించాలి. 41 రోజులపాటు ఆంజనేయస్వామి వారి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి మన శక్తి మేరకు ఏదైనా ఫలం లేదా ఇతర నైవేద్యాలను సమర్పించాలి.సింధూరంతో స్వామివారితో ఒక బొట్టు పెట్టి ప్రత్యేకంగా పూజలు చేయాలి ఇలా 41 రోజులపాటు పూజ చేసి ఈ లాంగుల స్తోత్రం చదవాలి.

 

ఈ లాంగుల స్తోత్రం ఎంతో మహిమాన్విత్వమైనది. ఇది చదవడం వల్ల ఏ కష్టమైనా తొలగిపోతుంది. ఇక ఈ స్తోత్రాన్ని చదవటం వల్ల రావి చెట్టు కింద చదవటం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పాలి. ఈ విధమైనటువంటి మంత్రం కారణంగా సమస్యలన్నీ తొలగిపోయి ఎంతో సుఖ సంతోషాలతో ఉంటారు.

Related Articles

ట్రేండింగ్

Chittoor: పెద్దిరెడ్డి ఇలాకాలో వైసీపీ అరాచకం.. ప్రచారానికి వస్తే చంపే సంస్కృతి ఉందా?

Chittoor: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాక పుంగనూరులో వైసీపీ అరాచకం తారాస్థాయికి చేరింది. భారత చైతన్య యువజన (బీసీవై )పార్టీ ప్రచార కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు . అడ్డుకున్నారు. పుంగనూరు మండలం మాగాండ్ల...
- Advertisement -
- Advertisement -