Prabhas Heroine: ప్రభాస్ హీరోయిన్ పరిస్థితి ఇంత దారుణమా.. అంతలా మోసం చేశారా?

Prabhas Heroine: బాలీవుడ్ బ్యూటీ నటి ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కంగానా తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో నిలుస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. సమాజంలో జరిగే పలు విషయాల పట్ల స్పందిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాంట్రవర్సీ క్వీన్ గా కూడా పేరు తెచ్చుకున్న ఏం తెలిసిందే. అంతేకాకుండా ఏ విషయాన్ని అయినా కూడా ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా ముఖం మీదే మాట్లాడుతూ ఉంటుంది. ఒకవైపు వార్తల్లో నిలుస్తూనే మరొకవైపు సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె ఎఫైర్, అబార్షన్ గురించి బాలీవుడ్ క్రిటిక్ చేసిన ట్వీట్ ఒకటి సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. 2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్ అనే సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలు పెట్టిన కంగనా ఆ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమా అవకాశాలను అందుకోవడంతో పాటు సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా నటించి మెప్పించింది. బాలీవుడ్ లో మరే నటుడికి, నటికి రానన్ని అవార్డులు కూడా వచ్చాయి. దాంతో కంగనా పేరు యావత్ ఇండియన్ సినిమాలోనే మారుమోగిపోయింది.

ఇకపోతే కంగనా రనౌత్.. ప్రభాస్ హీరోగా నటించిన ఏక్ నిరంజన్ సినీమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఈ మూవీ ఇది పెద్దగా ఆడకపోవడంతో ఆమె మళ్లీ తెలుగులో స్ట్రయిట్ మూవీ చేసే సాహసం చేయలేదు. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లో సైతం నటించి, తన అద్భుతమైన నటనతో కీర్తి శిఖరాలను అధిరోహించింది. ఇలా దేశ వ్యాప్తంగా ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయిపోయింది. కాగా తాజాగా..

కంగనా పర్సనల్ విషయంపై బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ విమర్శకుడు, సెన్సార్ బోర్డు మెంబర్ అయినటువంటి ఉమైర్ సంధు చేసిన ట్వీట్ బాలీవుడ్లో కలకలం రేపుతోంది. 2014లో హృతిక్ రోషన్‌తో డేటింగ్‌లో ఉన్న సమయంలో కంగనా రనౌత్‌కు అబార్షన్ చేయించుకుందిఅంటూ పిచ్చి రాతలు రాసాడు ఉమైర్. అబార్షన్ చేయించుకున్న తర్వాత కంగనా పిచ్చిదానిలా, సైకోలా మారిపోయింది అని, ఈ కారణంగానే ఆమె ఆ తర్వాత ఎంతో మంది సైక్రియార్టిస్టులను కలిసి ఎన్నో థెరఫీలను కూడా చేయించుకుంది అని చెప్పుకొచ్చాడు. కాస్త ప్రస్తుతం బాలీవుడ్ లో సంచలనంగా మారింది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -