Trisha: త్రిష పెట్టిన చిచ్చు వల్లే నమ్రత కాపురంలో గొడవలా?

Trisha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు తన భార్య నమ్రత ఆదర్శ దంపతులను చెప్పాలి.నమ్రత బాలీవుడ్ హీరోయిన్ అయినప్పటికీ మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత అతనికి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఒక అచ్చమైన తెలుగింటి కోడలుగా ఉంటున్నారు.

ఇలా మహేష్ బాబు దంపతులు ఇండస్ట్రీలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు కానీ గతంలో మహేష్ బాబు నమ్రత దంపతులకు కూడా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారట వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున మనస్పర్ధలు వచ్చాయని అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ వార్తలు ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి.అయితే మహేష్ బాబు నమ్రత విడాకులు తీసుకోవడానికి గల కారణమేంటనే విషయాన్ని వస్తే ఒక హీరోయిన్ కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని తెలుస్తుంది.

 

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే తను మరెవరో కాదు హీరోయిన్ త్రిష. సాధారణంగా ఒక హీరో హీరోయిన్ కలిసి రెండు మూడు సినిమాలలో నటిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలు రావడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే మహేష్ బాబు త్రిష ఇద్దరు కలిసి అతడు సినిమాలో నటించారు. ఈ సినిమా తర్వాత వెంటనే వీరిద్దరి కాంబినేషన్లో సైనికుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 

ఇలా ఈ రెండు సినిమాలు వరుసగా విడుదల కావడంతో మహేష్ బాబు త్రిష మధ్య ఏదో ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలు ఆ నోట ఈ నోట పాకీ చివరికి నమ్రత చెవిలో పడ్డాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు నమ్రత ఇద్దరు గొడవ పడడమే కాకుండా విడాకులు వరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా మహేష్ నమ్రత ఇప్పటికీ ఎంతో అందంగా ఎందరికో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -